tag:blogger.com,1999:blog-86939067448314333582024-02-20T01:55:24.939-08:00సాగర మధనంAnonymoushttp://www.blogger.com/profile/01957011850862149853noreply@blogger.comBlogger25125tag:blogger.com,1999:blog-8693906744831433358.post-8885120502347479652016-11-12T04:48:00.000-08:002016-11-12T04:48:03.732-08:00కరెన్సీ మార్పు<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="MsoNoSpacing">
<br /></div>
<div class="MsoNoSpacing">
<span style="font-family: "Gautami","sans-serif"; mso-bidi-language: TE;"> </span><span style="font-family: Gautami, sans-serif;">కరెన్సీ నోట్ల మార్పుతో జనం తిప్పలు పడుతున్నా దీనిలో ఒక
పాజిటివ్ కోణం చూడ్డానికి ప్రయత్నం. </span><span lang="TE" style="font-family: Gautami, sans-serif;">నామిత్రుడు ఒకాయన నవలలు రాద్దామని థీమ్ కోసం ఆలోచిస్తుంటే
నాకున్న కొన్ని అలోచనలు చెప్పాను. అవేమిటంటే.... తెల్లారేసరికి ప్రభుత్వం అనేది మాయమైపోతే సమాజం
ఎలా ఉంటుంది </span><span style="font-family: Gautami, sans-serif;">?<span lang="TE"> కరెంట్ ఇహ రాదంటే ఏంచేస్తారు</span>?<span lang="TE"> తీవ్రమైన
కరువు వచ్చి ఇహ నీళ్ళు దొరకవంటే హైదారాబాద్ లో ఎలా బ్రతుకుతారు</span>?<span lang="TE"> ఊళ్ళకు వలసపోతారా</span>?<span lang="TE"> ఒకవేళ ఏదైనా యుద్దం వస్తే
పరిస్థితులు ఎలా ఉంటాయి</span>?<span lang="TE"> మొదలైనవి. </span></span><span style="background-color: white; color: #1d2129; font-family: Helvetica, Arial, sans-serif; font-size: 14px; white-space: pre-wrap;">చెత్త ఆలోచనలు అని తిట్టమాకండేం. </span></div>
<div class="MsoNoSpacing">
<br /></div>
<div class="MsoNoSpacing">
<span lang="TE" style="font-family: "Gautami","sans-serif"; mso-bidi-language: TE;">చిన్నప్పుడు బాగా ఆకలి ఉన్నవాళ్ళను చూసి పెద్దవాళ్ళు
కరువొస్తే ఎట్ల బతుకుతవురా అని అనేవాళ్ళు. నేనామధ్య ఇంటర్నెట్లో ఒక టాపిక్ సెర్చ్
చేశాను. అదేమిటంటే ఎక్కడికో దూర ప్రాంతానికి విహార యాత్రకు వెళ్ళినప్పుడు బ్యాగు</span><span style="font-family: "Gautami","sans-serif"; mso-bidi-language: TE;">,<span lang="TE">
పర్సు</span>,<span lang="TE"> కార్డులు వగైరా పోతే ఎలా మేనేజ్ చేసుకోవాలి అని. </span><o:p></o:p></span></div>
<div class="MsoNoSpacing">
<br /></div>
<div class="MsoNoSpacing">
<span lang="TE" style="font-family: "Gautami","sans-serif"; mso-bidi-language: TE;">అలాగే ఉన్నట్టుండి దగ్గరున్న డబ్బులు చెల్లవంటే ఎలాగుంటుందో
ఈ అనుభవం మనకు కొంత నేర్పింది. సమాజానికి ఇలాంటి చిన్న చిన్న కుదుపులు వస్తుంటే
మార్పు అంటే ఏమిటి</span><span style="font-family: "Gautami","sans-serif"; mso-bidi-language: TE;">?<span lang="TE"> ఎలాగుంటుంది</span>?<span lang="TE"> ఎలా తట్టుకోవాలి</span>?<span lang="TE"> ఎలా అధిగమించాలి</span>?<span lang="TE"> దేనికైనా ఎలా సిద్దంగా ఉండాలి</span>?<span lang="TE"> అనేవి తెలిసి వస్తుంది. కూడబెట్టుకున్న భద్రతలు ఏవీ నమ్మకం కావు</span>,<span lang="TE"> మారాల్సి వస్తుంది అనుకొన్నప్పుడు దురాశలు కూడా తగ్గుతాయి. </span><o:p></o:p></span></div>
<div class="MsoNoSpacing">
<br /></div>
<div class="MsoNoSpacing">
<span lang="TE" style="font-family: "Gautami","sans-serif"; mso-bidi-language: TE;">ఉదాహరణకు అసలు నోట్ల మార్పిడిని ఆపేసి కొంత మొత్తం దాటిన
పైన ఎలెక్ట్రానిక్ వినిమయం మాత్రమే
ప్రవేశపెడితే ఎలా ఉంటుంది</span><span style="font-family: "Gautami","sans-serif"; mso-bidi-language: TE;">?<span lang="TE"> ఇలాంటి ప్రయత్నానికి ఇది ఒక ట్రయల్ గా
పనికివస్తుంది. </span><o:p></o:p></span></div>
<div class="MsoNoSpacing">
<br /></div>
<br />
<div class="MsoNoSpacing">
<span lang="TE" style="font-family: "Gautami","sans-serif"; mso-bidi-language: TE;">మార్పును తట్టుకోగలగటమే ముఖ్యం. ఎలెక్ట్రానిక్ యుగంలో ఈ
మార్పులు త్వరత్వరగా వస్తాయి. అలా మారకపోతే సమాజం మనుగడ కష్టం అవుతుంది. ఆ
ఫ్లెక్సిబులిటీ</span><span style="font-family: "Gautami","sans-serif"; mso-bidi-language: TE;">,<span lang="TE"> షాక్ అబ్సార్ప్షన్ ఉండాలి. <o:p></o:p></span></span></div>
</div>
Anonymoushttp://www.blogger.com/profile/01957011850862149853noreply@blogger.com4tag:blogger.com,1999:blog-8693906744831433358.post-75975716471775824272016-02-07T05:44:00.001-08:002016-02-07T05:44:43.314-08:00మోట <div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="separator" style="clear: both; text-align: center;">
<iframe width="320" height="266" class="YOUTUBE-iframe-video" data-thumbnail-src="https://i.ytimg.com/vi/EJMDqWZ_mk8/0.jpg" src="https://www.youtube.com/embed/EJMDqWZ_mk8?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></div>
<div class="MsoNoSpacing">
<span lang="TE" style="font-family: "Gautami","sans-serif"; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-bidi-font-family: Gautami; mso-bidi-theme-font: minor-bidi; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin;">మోట </span></div>
<div class="MsoNoSpacing">
<br /></div>
<div class="MsoNoSpacing">
<span lang="TE" style="font-family: "Gautami","sans-serif";">తాతల
కాలంలో అంటే సుమారు 1980 దాకా వ్యవసాయ బావుల్లో నుండి నీళ్ళు తోడే సాధనం మోట. నాకు
బాగా జ్ఞాపకముంది. పెద్దవాళ్ళు మోట తోలుతుంటే
కాలువలో నీళ్ళలో ఆడుకోవడం. సరదాకి రెండు బొక్కెన్లు తోలడం. మోట ఎడ్లకి</span><span style="font-family: "Gautami","sans-serif";">,<span lang="TE"> ముందుకి వెనక్కి నడవడం అనేది స్పెషల్ ట్రైనింగ్ కిందే లెక్క. మోట తోలుకుంటూ బోర్ కొట్టకుండా పద్యాలు</span>,<span lang="TE"> యక్ష గానాలు కూడా పాడేవారు. జీతగాళ్ళు చుట్టత్రాగడం సరే సరి. మోటని బావికి
అమర్చాలంటే ఆ వైపు దరిని రాతికట్టుతో పక్కాగా కట్టాలి. కొన్ని ఉళ్ళలో బావి నలువైపులా
దరులు రాతితో కట్టినవి ఉండేవి. దేవరకొండ దగ్గర నేరేడుగొమ్మ గ్రామంలో ( హోమ్ మంత్రి
నాయిని నర్సింహారెడ్డి గారి వూరు) ఆరు మోటల బావి అనే పేరు గల ఒక బావి ఉండేది. ఆరు మోటలట
చూడండి. మోట బావి ఉన్న భాగ్యవంతులే వరి అన్నం తినగలిగేవారు. లేకుంటే జొన్న సంకటే. </span><o:p></o:p></span></div>
<div class="MsoNoSpacing">
<br /></div>
<div class="MsoNoSpacing">
<span lang="TE" style="font-family: "Gautami","sans-serif";">మోట
మోకు తాల్చడం ఓ బృహత్కార్యం. మర్రిచెట్టు కొమ్మకి మొదలు కట్టి కింద అయిదుగురు అయిదు
తాళ్ళని పట్టుకొని పురి పెడుతూ రిధమిక్ గా గుంజి ఒకరి తాడును పక్కనున్న ఇంకొకరికి మార్చుకొంటూ
పేనుతారు. పిడికిలి లావు తాడు. పాత మోట బొక్కెనలు ఇంకా కొందరి ఇళ్ళలో కనిపిస్తాయి.
మోట అనేది తెలంగాణలో వ్యావసాయక జీవనవిధానంలో ఓ ముఖ్యమైన అంశంగా ఉండేది.</span><span style="font-family: "Gautami","sans-serif";"><o:p></o:p></span></div>
<div class="MsoNoSpacing">
<br /></div>
<div class="MsoNoSpacing">
<span lang="TE" style="font-family: "Gautami","sans-serif";">ఇదంతా
ఓ డాక్యుమెంటరీగా తీయాలనేది నా చిరకాల సంకల్పం. అదృష్టవశాత్తు ఇంటర్ నెట్ లో ఈ వీడియో
దొరికింది. అయినా దీంట్లో నాస్మృతులన్నీ లేవు. వీలైతే లేదా స్పాన్సరర్లు</span><span style="font-family: "Gautami","sans-serif";">,<span lang="TE"> అభిరుచిగల వాళ్ళ తోడు
దొరికితే పూర్తి వివరాలతో కళాత్మకంగా ఈ పురాస్మృతిని</span>,<span lang="TE"> అంతరించిన
పోయిన మన జీవన విధానాన్ని డాక్యుమెంట్ చేయాలనే కోరిక ఇంకా ఉంది. </span><o:p></o:p></span></div>
<div class="MsoNoSpacing">
<br /></div>
<div class="separator" style="clear: both; text-align: center;">
</div>
<div class="MsoNoSpacing">
<br /></div>
<br /></div>
Anonymoushttp://www.blogger.com/profile/01957011850862149853noreply@blogger.com1tag:blogger.com,1999:blog-8693906744831433358.post-37629598230217087732016-01-12T04:09:00.002-08:002016-01-12T04:09:21.325-08:00భగవద్గీత<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="MsoNoSpacing">
<o:p> </o:p><span lang="TE" style="font-family: Gautami, sans-serif;">ఘంటసాల గారు గానం చేసిన భగవద్గీత రికార్డు వింటూంటే ఆ గానానికి</span><span style="font-family: Gautami, sans-serif;">,<span lang="TE">
బ్యాక్ గ్రౌండ్ కంపోజిషన్ కి మనస్సు గొప్ప
ఆధ్యాత్మిక భావానికి లోనౌతుంది. ఆ రికార్డు తెలుగు వారందరికి ఒక కానుక. దానిని ఉదయాలలో</span>,<span lang="TE"> గుళ్ళలో వినడం అలవాటు. మనసుకు ఒక
రిలీఫ్</span>,<span lang="TE"> ఫ్రెష్ నెస్ కలుగుతుంది. వినీ వినీ అలవాటై ఏ సమయంలో
విన్నా ఆ సుప్రభాత అనుభూతి పునరావృతమౌతుంది. </span></span></div>
<div class="MsoNoSpacing">
<br /></div>
<div class="MsoNoSpacing">
<span lang="TE" style="font-family: "Gautami","sans-serif"; mso-bidi-language: TE;">అంత గొప్ప రికార్డుని ఇటీవలి కాలంలో తరచుగా ఎవరైనా
చనిపోయినప్పుడు</span><span style="font-family: "Gautami","sans-serif"; mso-bidi-language: TE;">,<span lang="TE"> అంతిమ యాత్రలలో వినిపిస్తున్నారు. అలా
వినడం అలవాటైన జనాలకి భగవద్గీత రికార్డు
పెట్టగానే అంతిమ యాత్రలే గుర్తుకు వచ్చి</span>,<span lang="TE"> చివరకు దానిని అపశకున
చిహ్నంగా భావించే దశకు చేరుతున్నారు. మన టి.వి. చానెళ్ళ వాళ్ళు కూడా ఎవరైనా చనిపోయినప్పుడు
రోజంతా భగవద్గీతనే వినిపించడం దీనికి పరాకాష్ట. <o:p></o:p></span></span></div>
<div class="MsoNoSpacing">
<br /></div>
<div class="MsoNoSpacing">
<span lang="TE" style="font-family: "Gautami","sans-serif"; mso-bidi-language: TE;">ఒకరోజు ఉదయాన నేను భగవద్గీత రికార్డు పెట్టినప్పుడు నాకు
సుప్రభాత - ఆధ్యాత్మిక అనుభూతి కలిగితే నా మిత్రుడికేమో అంతిమ యాత్రలే గుర్తుకు
వస్తున్నాయని చెప్పాడు. ఎక్స్పోజర్</span><span style="font-family: "Gautami","sans-serif"; mso-bidi-language: TE;">,<span lang="TE"> అసోసియివిటీ లలో ఉన్న మాయే అది. </span><o:p></o:p></span></div>
<div class="MsoNoSpacing">
<br /></div>
<div class="MsoNoSpacing">
<span lang="TE" style="font-family: "Gautami","sans-serif"; mso-bidi-language: TE;">నిజానికి భగవద్గీత అర్జునుణ్ణి కర్తవ్యోణ్ముకుణ్ణి చేయడానికి బోధించబడినది. ఆ వరుసలో జాతస్యహి మరణం ధృవం అనే శ్లోకం దానిలో
ఉండడం వల్లనేమో ఈ రికార్డుని మరణ సందర్భాలలో వాడుతున్నారు. </span><span style="font-family: "Gautami","sans-serif"; mso-bidi-language: TE;"><o:p></o:p></span></div>
<div class="MsoNoSpacing">
<br /></div>
<div class="MsoNoSpacing">
<span lang="TE" style="font-family: "Gautami","sans-serif"; mso-bidi-language: TE;">జనన మరణాలు అనివార్యము</span><span style="font-family: "Gautami","sans-serif"; mso-bidi-language: TE;">,<span lang="TE"> సహజమే అయినా</span>,<span lang="TE"> ఒక మంచి</span>,<span lang="TE"> గొప్ప</span>,<span lang="TE"> మనదైన
సాంస్కృతిక సంపదని దాని ఉద్దేశిత లక్ష్యానికి కాకుండా దూరంగా తీసుకెళుతున్నామేమో
అనిపిస్తుంది. దీని విషయమై ఆలోచిద్దాం. </span><o:p></o:p></span></div>
<div class="MsoNoSpacing">
<br /></div>
<br />
<div class="MsoNoSpacing">
<span lang="TE" style="font-family: "Gautami","sans-serif"; mso-bidi-language: TE;"> </span><span style="font-family: "Gautami","sans-serif"; mso-bidi-language: TE;"><o:p></o:p></span></div>
</div>
Anonymoushttp://www.blogger.com/profile/01957011850862149853noreply@blogger.com1tag:blogger.com,1999:blog-8693906744831433358.post-30451519045668997952015-10-24T07:31:00.002-07:002015-10-24T07:31:54.010-07:00వేడుకల పేరుతో కర్ణభేరీల్ని పాడుచేసుకొనే సాంప్రదాయం ఎందుకో ?<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="MsoNoSpacing">
<span lang="TE" style="font-family: "Gautami","sans-serif"; mso-bidi-language: TE;">పండుగలు</span><span style="font-family: "Gautami","sans-serif"; mso-bidi-language: TE;">,<span lang="TE"> నవరాత్రులు</span>,<span lang="TE"> పెళ్ళిళ్ళు</span>,<span lang="TE"> చావులు</span>,<span lang="TE"> ఊరేగింపులు</span>,<span lang="TE"> మీటింగులు
ఒకటని ఏమిటి అన్నిటికి లౌడ్ స్పీకర్లు లేకుంటే
డోలు వాయిద్యాలు</span>,<span lang="TE"> సిరీస్ బాంబులు సాధారణమై పోయాయి ఈ రోజుల్లో.
సినిమాలకెళ్ళినా అంతే. అంతా అతి ధ్వనులే. </span><o:p></o:p></span></div>
<div class="MsoNoSpacing">
<br /></div>
<div class="MsoNoSpacing">
<span lang="TE" style="font-family: "Gautami","sans-serif"; mso-bidi-language: TE;">సాధారణ స్థాయిలో ఉన్న ధ్వనుల్ని ఎంజాయ్ చెయ్యొచ్చు కానీ ఈ కాలుష్య
స్థాయిని ఎంజాయ్ కాదు కదా చెవులు మూసుకోవాల్సి వస్తుంది. </span><span style="font-family: "Gautami","sans-serif"; mso-bidi-language: TE;"><o:p></o:p></span></div>
<div class="MsoNoSpacing">
<br /></div>
<div class="MsoNoSpacing">
<span lang="TE" style="font-family: "Gautami","sans-serif"; mso-bidi-language: TE;">ఇదివరకు బ్యాండు మేళంలో తోలుతో చేసిన డోళ్ళు</span><span style="font-family: "Gautami","sans-serif"; mso-bidi-language: TE;">,<span lang="TE">
డప్పులు వాయించే వారు. అది మంద్రంగా ఉండి అంత విసుగనిపించేది కాదు. డుం.. డుడుం ..
శబ్దం వచ్చేది బాగానే ఉండేది. ఇప్పుడు తోలు స్థానంలో ప్లాస్టిక్ మెంబ్రేన్ వాడడం వలన
కర్ణకఠోరమైన మెటాలిక్ సౌండ్ వస్తుంది. టం... టటం.... శబ్దం భరించలేని స్థాయిలో వస్తుంది. </span><o:p></o:p></span></div>
<div class="MsoNoSpacing">
<br /></div>
<div class="MsoNoSpacing">
<span lang="TE" style="font-family: "Gautami","sans-serif"; mso-bidi-language: TE;">తాష అనే డప్పు వలన ఈ శబ్దం అధికంగా ఉంటుంది. ఒక్కడు కాదు ముగ్గురు
బాత్తోంటే చెవులు గిల్లు మంటున్నాయి. ఈ సాంప్రదాయం హైదారాబాద్ లో ఎక్కువగా ఉండి అన్ని
జిల్లాలకు పాకింది. ఇదెక్కడి హింసో అర్దం కాదు. మామూలు తోలు డప్పులు</span><span style="font-family: "Gautami","sans-serif"; mso-bidi-language: TE;">,<span lang="TE">
తబలా</span>,<span lang="TE"> మృదంగం</span>,<span lang="TE"> సన్నాయి డోలక్ ల ధ్వని ఎంతో
సొంపుగా ఉండే సాంప్రదాయాన్ని వదిలేసి ఈ స్థాయి మెటాలిక్ సౌండ్స్ పెట్టడం హింస కిందికే
వస్తుంది. </span><o:p></o:p></span></div>
<div class="MsoNoSpacing">
<br /></div>
<br />
<div class="MsoNoSpacing">
<span lang="TE" style="font-family: "Gautami","sans-serif"; mso-bidi-language: TE;">దీని విషయమై ఆలోచించాలి. </span><span lang="TE" style="font-family: "Gautami","sans-serif"; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-bidi-font-family: Gautami; mso-bidi-language: TE; mso-bidi-theme-font: minor-bidi; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin;"><o:p></o:p></span></div>
</div>
Anonymoushttp://www.blogger.com/profile/01957011850862149853noreply@blogger.com1tag:blogger.com,1999:blog-8693906744831433358.post-14632609598609621342014-12-21T02:56:00.003-08:002014-12-21T02:56:54.220-08:00మిగులు సిద్ధాంతం <div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<br />
మనిషి కడుపు నింపుకోవడానికే అతని సమయం మొత్తం వినియోగమయిపోతే బాగుండిపోయేది. నాగరికత పెరిగి టెక్నాలజీ వచ్చి అతను భుక్తి కొరకు అతి కొద్ది సమయం మాత్రమే కష్టపడితే సరిపోయే స్థితి వచ్చింది. సరే పాపం బిడ్డడు సుఖపడిపోతే పోనీ. కానీ ఆ మిగిలిన సమయాన్ని అతను దేనికి ఉపయోగిస్తున్నాడు?<br />
<br />
మిగులు సమయంలో ఊరకే తిని పండుకొంటే భూమికి చాలా మంచిది. అతను ఏదో పొడిచేద్దామని, ఇరగదీద్దామని బయలు దేరినాడంటే దేన్నో నాశనం చేయడానికేనన్నమాటే.<br />
<br />
నిన్న లింగ సినిమా చూశాను. హీరో అంటాడు - తాను భూమిమీద పుట్టినందుకు గుర్తుగా ఏదైనా సాధించి మిగిల్చి పోవాలని. పుట్టి పోయిన వాళ్ళందరూ తమ ఆరడుగుల సమాధి నిర్మించి పోయినా ఇప్పటికి భూమి మీద జాగా మిగిలేది కాదు. ఇరగదీసి ప్యాలెస్లు కట్టుకోవడానికి మనిషికి జాగా ఎక్కడిది? బువ్వెక్కణ్ణుంచొస్తది?<br />
<br />
<br />
జిడ్డు కృష్ణమూర్తి శిష్యులకు చేసిన చివరి విన్నపం ఏమిటంటే తనపేరున ఎలాంటి స్మారకాల్ని నిర్మించొద్దని. సద్గురు జగ్గీ వాసుదేవ్ అంటాడు. ఏదో సాధిద్దామని బయలుదేరే వారే భూమికి భారమని.<br />
<br />
అర్ధం ఏమిటంటే అతి తక్కువ వనరులను ఉపయోగిస్తూ జీవించడమే ఆదర్శనీయమని. ఆలోచనల్లో వ్యవస్థలో సాధించాల్సింది సాధిస్తే సరిపోతుంది. <br />
</div>
Anonymoushttp://www.blogger.com/profile/01957011850862149853noreply@blogger.com1tag:blogger.com,1999:blog-8693906744831433358.post-16711383865240103492014-11-13T01:52:00.002-08:002014-11-13T01:52:50.989-08:00చెంచా చాయ్ ఛే రూపాయ్<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<br />
మంచి చాయ్ ఎక్కడ దొరుకుతుందా అని వెతికి వెతికి పట్టుకుంటామా వాడు కప్పు అని చెప్పి చెంచాడు చాయ్ నే పోస్తుండు. కప్పులు రోజు రోజుకీ సైజు తగ్గిపోయి చెంచా స్థాయికి చేరుకొన్నాయి. ఒక్క గుటకే అవుతుంది. హరే! స్పెషల్ చాయ్ అని చెప్పినా అంతే పోయబట్టిరి. పది రూపాయలంట.<br />
<br />
చిన్నప్పుడు వన్ బై టూ చాయ్ తాగే వాళ్ళం. ఇప్పుడు టూ బై వన్ తాగే రోజులొచ్చినయ్. టూ బై వన్ చెప్పాలంటే సిగ్గాయె. టూ బై వన్ పోయడానికి వాడి దగ్గర ఇంకా ఏమైనా పెద్ద పాత్రలేమైనా ఉంటాయా? ఊహు. రోజుకు పది చాయ్ లు తాగే వాళ్ళకు సరే. నాలాగ రెండే చాయ్ లు నియమంగా పెట్టుకొన్న వాళ్ళ పరిస్థితేమిటి?<br />
<br />
కప్పు సైజుని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు ఎంతగా నిర్ణయించారో? ఏమిటో? లాభంలేదు. డబ్బులు పెట్టినా సరిగ్గా చాయ్ తాగలేకపోతున్నందుకు తూనికలు కొలతల శాఖ వాళ్ళకి చెప్పాల్సిందే. <br />
<br /></div>
Anonymoushttp://www.blogger.com/profile/01957011850862149853noreply@blogger.com2tag:blogger.com,1999:blog-8693906744831433358.post-58402923976449020672014-11-09T01:05:00.001-08:002014-11-09T01:05:50.122-08:00డిస్పోజబుల్ భారత్ <div dir="ltr" style="text-align: left;" trbidi="on">
స్వచ్చ భారత్ అభియాన్ తరుణంలో మనం డిస్పోజబుల్స్ వాడే విషయాన్ని ఒకసారి ఆలోచించాలి. రీ యూజ్ చేసే అవకాశం, సందర్భాల్లో కూడా డిస్పోజబుల్స్ వాడడం బాధ కలిగించే అంశం. ఇంట్లో అతిధులొస్తే కూడా కడగడం తప్పుతుందని డిస్పోజబుల్స్ వాడడం ఏం పద్దతి. ఏదో బయటకు వెళ్ళినప్పుడంటే అర్ధం చేసుకోవచ్చు.<br />
<div>
<br /></div>
<div>
ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే హోటళ్ళలో డిస్పోజబుల్స్ వాడడం. పూర్తి ఎస్టాబ్లిష్ మెంట్ నీళ్ళు, పళ్ళాలు, గ్లాసులు, కడగడానికి కావలసిన నీటి వసతితో పెట్టవలసిన బిజినెస్ ని డిస్పోజబుల్స్ తో లాగించేస్తున్నారు.<br />
<br />
ఈ డిస్పోజబుల్స్ అన్నీ డిగ్రేడబుల్ అయితే వదిలిపోవు. అన్నీ ప్లాస్టిక్ వేనాయె. ఎక్కడ చూసినా ఇవే.<br />
<br />
ఇదో దురాచారం స్థాయికి పెరిగిపోయింది. స్వచ్చ భారత్ లో దీన్ని చర్చించాలి. </div>
</div>
Anonymoushttp://www.blogger.com/profile/01957011850862149853noreply@blogger.com1tag:blogger.com,1999:blog-8693906744831433358.post-4740380607628545292014-10-23T00:52:00.000-07:002014-10-23T01:00:02.500-07:00పత్తి పత్తి <div dir="ltr" style="text-align: left;" trbidi="on">
ఎక్కడ చూసినా పత్తి పంటే. నేషనల్ హైవే వెంట నుండి మారుమూల చందంపేట లోపల పొగిళ్ళ దాకా పత్తి పంటే. భూములన్నిటా పత్తే పెడితే తిండి పండించడం ఎక్కడో? పత్తి ఎగుమతి చేసి తిండి గింజలు దిగుమతి చేసుకోవాలా? గిరిజనుల సాంప్రదాయక ఆహారం జొన్న రొట్టె. చందంపేట మండలమైనా, దేవరకొండ మొత్తమైనా ఎక్కడా జొన్న చేను కనపడదు. మహారాష్ట్ర నుండి లారీల కొలది దిగుమతి చేసుకొంటారట .<br />
<br />
ఎందుకు ఇంత పత్తి ? ఇన్ని బట్టలు కావాలా? వనరులను పొదుపుగా వాడుకోవాలి. పెట్టుబడులు లాభాలు నష్టాలు లెక్కలు ఎక్కువైపోయి ఆత్మహత్యలు. <br />
<br />
పెసర చేలు కూడా కంటికి కనపడడం లేదు. ఏం తిని బతుకుదామో అర్ధం కాదు. ఆ పంట కొంత ఈ పంట కొంత ఇలా రకరకాల పంటలు వేస్తే ఎదో ఒక్కటైనా ఆదుకోక పోదు. వైవిధ్యం అవసరం. </div>
Anonymoushttp://www.blogger.com/profile/01957011850862149853noreply@blogger.com0tag:blogger.com,1999:blog-8693906744831433358.post-42308309223678926442014-10-08T06:53:00.004-07:002014-10-08T06:53:50.898-07:00స్వచ్ఛ భారత్ తరుణం <div dir="ltr" style="text-align: left;" trbidi="on">
ఎన్నో మార్పుల్ని, ఎంతో అభివృద్ధిని చూస్తున్న మనం పారిశుధ్యం విషయంలో మార్పు కొరకు కృషి చేయాల్సిన తరుణం ఇదే. ప్రభుత్వం ఇచ్చిన పిలుపుకు స్పందిద్దాము.<br />
<br />
గ్రామీణ మంచినీరు - పారిశుధ్య శాఖలోనే పనిచేస్తున్న నేను పథకము అమలు విషయంలో కొన్ని అనుభవాల్ని అందరితో పంచుకోదలచాను. మరుగుదొడ్డి కట్టుకోవడానికి ప్రభుత్వ సబ్సిడీ పంపిణి విషయమై విధానాలను మాటి మాటికి మార్చడం వలన పెద్ద గందరగోళం తయారౌతుంది. ఒక వేవ్ కి ఇంకో వేవ్ కి మధ్య కట్టుకొన్న వాళ్ళు అటూ ఇటూ కాక సబ్సిడి రాక పాత దొడ్డి చూపించి సబ్సిడీ ఇవ్వమంటారు. ఒక్కనికి పాతదానికి ఇస్తే అందరూ ఇంకోసారి తీసుకోవడానికి ఎగబడతారు. అమలు చేసే యంత్రాంగం ఈ నెత్తి నొప్పి, బ్లాక్ మెయిళ్ళు భరించ లేక చేతులెత్తేసి కాలం గడిపేస్తున్నారు. కాబట్టి చాలా పకడ్బందీ గా సంకల్ప శుద్ధితో, పూర్తిగా అయిపోయేదాకా వెంట పడితేనే ఫలితం ఉంటుంది.<br />
<br />
<br />
పారిశుధ్య విద్య కుడా అవసరం. విద్యాలయాల్లో పారిశుధ్య పరిస్థితులు ఘోరం. దానికి అందరిదీ బాధ్యత. మొదలు దాన్ని మంజూరి చేసేప్పుడే సరిపోను నిధులు మంజూరి చేయక, చవకగా ఎలా కట్టాలో ముష్టి సలహాలు మోడల్స్ ఇచ్చి కట్టమంటారు. చాలా గట్టిగా, ధృఢంగా కడితేనే మన వాళ్ళతో ఆగవు. సస్తాలో కట్టాలని చూస్తే అవి వెంటనే మూలకు పడతాయి. వాటికి నీటి సరఫరా కావాలి. పాఠశాలకే బోరు మోటరు ఇస్తే కరెంటు బిల్లు, రిపేర్లతో హెడ్మాష్టర్లకు నెత్తి నొప్పి. స్వీపర్లకే జీతాలు ఇవ్వలేని పరిస్థితి. గ్రామ పంచాయతీ నల్లాలో ఓట్లున్న వారికి, నోరున్న వారికే నీళ్ళు అందుతాయి. అదీ ఏ రాత్రో, ఏ జామో.<br />
<br />
పాడైన వాటిని తిరిగి శుభ్రం చేయించడానికి మనుషులు ఎవరూ దొరకరు. ఎవరి పాఠశాలను వారే అక్కడి విద్యార్ధులు, ఉపాధ్యాయులు అందరూ వంతులు వేసుకొని శుభ్రం చేయాలి. ఈ విషయం ఇలా చెప్పిన అధికారిణి ని గత ప్రభుత్వం తప్పు పట్టి ఆ పోస్టు నుండి తప్పించినట్లు గుర్తు. ఈ విషయంలో స్పష్టత లేకుంటే ఎన్ని కట్టించినా నిష్ప్రయోజనమే.<br />
<br />
స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, చోటా నాయకులకు కాట్రాక్టులు చేసుకోవడానికి ఊళ్ళల్లో సిమెంటు రోడ్లు బాగా ఉపకరిస్తాయి. టాయిలెట్లు పూర్తిగా కట్టుకొన్న ఊరికే సిమెంటు రోడ్లు మంజూరి చేసే నిబంధనని అమలు చేయడం కష్టమేమీ కాదు. అసలు సి.సి. రోడ్లకు పెట్టిన పైసల్లో పావు వంతు టాయిలెట్లకు పెట్టినా అన్నీ పూర్తి అయ్యి ఉండేవి.<br />
<br />
ప్రభుత్వం నడుం కట్టి బాధ్యతగా చేయవలసిన మరో పని - ప్లాస్టిక్ కవర్ల నిషేధం లేదా నియంత్రణ.<br />
<br />
<br />
<br /></div>
Anonymoushttp://www.blogger.com/profile/01957011850862149853noreply@blogger.com1tag:blogger.com,1999:blog-8693906744831433358.post-62350896834008514002014-08-17T05:02:00.002-07:002014-08-17T05:02:30.572-07:00సర్వే - సర్వజన హితం <div dir="ltr" style="text-align: left;" trbidi="on">
తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 19న నిర్వహించ తలపెట్టిన సర్వే గురించిన చర్చ ఈ మధ్య ఎక్కువగా జరుగుతుంది. వ్వక్తుల స్వేచ్ఛకి ఏదో అయిపోతుందనే భయాలు కొందరు దురుద్దేశ పూర్వకంగానే ప్రచారం చేస్తున్నారు. ఈ భయాలు అర్ధరహిత మైనవి. ప్రభుత్వాల నుండి మంచి సేవలను ఆశించే వారెవరైనా దీన్ని వ్వతిరేకించడం తగదు.<br />
<br />
బీద వారికి మాత్రమే ప్రభుత్వ సహాయం అందించడానికి ఇది పనికి వస్తుంది. బ్యాంకు అక్కౌంట్ల నెంబరు అడిగినంత మాత్రాన వ్యక్తుల ఆదాయమంతా కూడా తెలిసి పోడు. ఈ నెంబర్లు కావాలంటే, ఆ ఖాతాల్లో ఉన్న డబ్బు తెలుసుకోవాలనుకొంటే ప్రభుత్వము నేరుగా బ్యాంకులను సంప్రదించి కూడా తెలుసుకో వచ్చు. ప్రభుత్వాలు సరిగ్గా సేవలు అందించక పోతే డబ్బులు ఉంటే మాత్రం ఏమి ప్రయోజనం? కార్లు కొనగానే సారా? నడపడానికి మంచి రోడ్డు ఉండాలి కదా.<br />
<br />
వ్యక్తుల ప్రాంతీయత గురించిన కాలమ్స్ ఏవీ ఈ సర్వే ఫారంలో లేవు. అందుకని ఏదో అయిపోతుందనే అపోహ అవసరం లేదు. కాబట్టి అందరూ దీనికి సహకరించాలి. ఇది ఆహ్వానించ దగినది. </div>
Anonymoushttp://www.blogger.com/profile/01957011850862149853noreply@blogger.com0tag:blogger.com,1999:blog-8693906744831433358.post-72740784900011005352014-05-09T04:41:00.002-07:002014-05-09T04:41:47.896-07:00మన రాజకీయాలు తయారు చేస్తున్న అభివృద్ధి నమూనాకి ఉదాహరణలు. <div dir="ltr" style="text-align: left;" trbidi="on">
అభివృద్ధో అభివృధ్ధి అని గోల పెడుతున్నాం కదా! యేమిటది అని యెవరినైనా చిన్న నాయకుడిని అడిగితే ఊళ్ళల్లో సి.సి. రోడ్లు వేయడం, స్కూలు బిల్డింగులు కట్టడం, ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టడం. ఇలా నిర్మాణాల్ని చూపిస్తారు. అదే అభివృధ్ధి అని చెబుతారు. ఇన్ని లక్షలు, కోట్లు వెచ్చిస్తున్నాం అని లెక్కలు చెబుతారు. <br />
<br />
ఈ నిర్మాణాలే నిజంగా అభివృధ్ధా? నేనొక మండలాధ్యక్షునితో వారి గ్రామానికి వారి కారులో వెళ్ళాను. కష్టపడి ఊళ్ళో సిసి. రోడ్లు వేయించాడు. కారు వెళ్ళడానికి బాగానే ఉంది. కానీ గ్రామ సమీపానికి రాగానే కారు అద్దాలు ఎత్తండి ఎత్తండి అని నాకు కంగారుగా చెప్పారు. ఎందుకంటే ఊళ్ళో టాయిలెట్లు లేవు. బహిరంగ మల విసర్జనతో కంపు వాసన రాకుండా ఉండడానికి అద్దాలు ఎత్తమని చెబుతున్నాడు. <br />
<br />
గ్రామంలో నీటి సరఫరాకి మొదటగా నీరు బాగా ఊరే వనరు కావాలి. తర్వాత ఆ బోరు / బావి నుండి నీరు సరఫరా చేసే మోటర్లు, పైపులైన్లు, ట్యాంకులు వగైరాలు కావాలి. బోరు, దానికి విద్యుత్తు లైను, మోటారు, పైపులైన్లు ఈ క్రమంలో పూర్తి అయిన తర్వాతే ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించాలి. కానీ ఓవర్ హెడ్ ట్యాంకు ఒక ప్రతీక. మేము ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మించాము అని ఘనంగా చెప్పుకోవడానికి పనికి వస్తుంది. ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తే లాభాలు కూడా బాగా ఉంటాయి కాబట్టి వనరు సరిగ్గా ఉన్నా లేకున్నా ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణాలకు డిమాండ్. దానితో ట్యాంకులు కనపడతాయి కానీ ఊళ్ళో నీళ్ళు దొరకవు.<br />
<br />
గ్రామాల్లో పాఠశాల భవనాల నిర్మాణం కూడా అంతే. దానిలో బోధించే ఉపాధ్యాయులు సరిపడా ఉండాలి. వారి బోధన మీద నమ్మకం కలిగి తల్లిదండ్రులు తమ పిల్లలను ఆ పాఠశాలకు పంపాలి. వారికి చదువు అబ్బాలి. ఇదీ అసలు అభివృద్ధి క్రమము. కానీ మన రాజకీయాలు భవనాల నిర్మాణం చుట్టూ, దాని కాంట్రాక్ట్ చుట్టూ తిరుగుతుంటాయి. భవన నిర్మాణాన్ని అభివృధ్ధి ప్రతీకగా చూపుతుంటారు కానీ దానిలో పిల్లలే ఉండరు.<br />
<br />
లాభాలొచ్చే నిర్మాణాలని అభివృధ్ధి ప్రతీకలుగా చూపిస్తూ ఉంటుంది మన రాజకీయ అభివృధ్ధి నమూనా. దాని మాయలో అందరూ పడిపోతారు. పెద్ద పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులు కూడా అంతే. బృహన్నిర్మాణాలన్నీ పెద్దోల్ల అభివృధ్ధి కొరకే. ప్రతీకలు చూపించి మోసపుచ్చుతున్నారు. ఆ స్పృహ జనాలకు కలిగించాలి. ఈ ప్రతీకల మీద ఎంతో ప్రజాధనం ఖర్చు అవుతుంది కానీ జీవన ప్రమాణాలు మెరుగు పడడం లేదు.<br />
<br />
నిర్మాణాలు ప్రధానం కాదు. సి.సి. రోడ్డు కాదు ముందు కావలసింది. పారిశుధ్యానికి ముందు మరుగుదొడ్డి కావాలి. సి.సి.రోడ్లకు పెట్టిన ఖర్చుతో ఎప్పుడో అందరికి మరుగుదొడ్లు కట్టించగలిగే వాళ్ళం. మరుగుదొడ్లు ఎందుకు కట్టించడంలేదు అంటే, దానితో మధ్య వాళ్ళకి ఏమీ లాభాలు లేవు కనుక. ఏది ప్రధానమో ఈ గోలలో వినిపించడం లేదు.<br />
<br />
నిర్మాణాలు కావాలి. కానీ అవి మాత్రమే సరిపోవు. వాటిని పనిచేయించే వ్యవస్థలు పటిష్టంగా ఉండాలి. ఈ నిర్మాణాలకు నిధులు గుంజుకొచ్చేనాయకులే మనకి హీరోలుగా కనిపిస్తున్నారు, కానీ వ్యవస్థను సవ్యంగా పనిచేయించే శాసనాలను తయారు చేసే తెలివి, నిబద్దత వారికి ఉందా లేదా అనేది చర్చనీయాంశం కాకుండా పోయింది.<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br /></div>
Anonymoushttp://www.blogger.com/profile/01957011850862149853noreply@blogger.com2tag:blogger.com,1999:blog-8693906744831433358.post-17570639913641512832014-03-29T03:35:00.001-07:002014-03-29T03:35:33.903-07:00గుంజుకొచ్చేటోడే ఎమ్మెల్యే <div dir="ltr" style="text-align: left;" trbidi="on">
మనకు మంచి ఎమ్మెల్యే యెవరయ్యా అంటే బాగా నిధులు గుంజుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేటోడే. గంతనే. ఎమ్మెల్యే ఇంకేం జెయ్యాల? ఇదే అలవాటైపోయింది. అసలు మనము ఎమ్మెల్యేలని ఎందుకు ఎన్నుకొంటున్నామో మర్చిపోయినం.<br />
<div>
<br /></div>
<div>
బాగా అంటే బస్తాల కొద్దీ అన్నమాట. తీస్కరావాలె ఊళ్ళల్ల సి.సి. రోడ్లెయ్యాలె. టాయిలెట్లు లేకుంటెమాయె. ట్యాంకులు కట్టాలె. నీళ్ళు లేకుంటెమాయె. నిధులు గుంజక రావడానికి ఆయన ఏ పాట్లైనా పడొచ్చు. ఆ గ్రూపు, ఈ గ్రూపు, వాణ్ణి బ్రతిమలాడి, వీణ్ణి బెదిరిచ్చి ఎట్లయితేనేమి గుంజక రావాలె. కుక్కల తీర్గ కొట్లాడాలె. గెల్వాలె. ఇదీ జనంలో, సాధారణ కార్యకర్తల్లో ఉన్న అభిప్రాయం. లేకపోతే ఏం జేసిండయ్య అని శాపనార్ధాలు. </div>
<div>
<br /></div>
<div>
వాళ్ళని విధాన సభకు విధానాల్ని రూపొందించే టందుకు పంపించిన సంగతే మర్చి పోతున్నం. వాళ్ళు అక్కడ సభలో కూర్చొని నిధులను మంజూరి చేయడానికి ప్రాతిపదికలు, ప్రాధాన్యాలను రూపొందించడానికి పంపించాం. అంతేగానీ కింద మీద బడి బస్తాలు నింపుకొని నియోజకవర్గానికి మోసుకొని రావడానికి కాదు. </div>
<div>
<br /></div>
<div>
విధి విధానాలు పద్దతులు తయారు చేస్తే న్యాయంగా రావాల్సినవి వస్తాయి. తారతమ్యాలు ప్రాంతీయ బేధాలు ఉండవు. పెద్ద మంత్రి అయినాయిన అన్ని గుంజకపోంగ చిన్న మంత్రిని అయిన నేనెందుకు గుంజక పోకూడదని తయారైనది. వాళ్ళు తయారు చేయాల్సిన ప్రాతిపదికలకు వాళ్ళే తూట్లు పొడుస్తారు. </div>
<div>
<br /></div>
<div>
ఈ ప్రాతిపదికలు ప్రాధమ్యాలు గోంగూర కట్టలు అసలు తెలిసేది ఎందరికి. గెలిపించారు. వెళ్లారు. పార్టీలలో పై వాళ్ళు ఏది చెబితే దానికి తలూపి బయటికి రావడమే మన వాళ్ళు చేస్తున్న పని. </div>
<div>
<br /></div>
<div>
యెవడైనా పద్దతిగా ప్రాతిపదికలనే వెతుకుతూ కూర్చుంటాడో వాడొత్తి వాజెమ్మ అయిపోతాడు ఓటర్ల దృష్టిలో. </div>
<div>
<br /></div>
<div>
<br /></div>
</div>
Anonymoushttp://www.blogger.com/profile/01957011850862149853noreply@blogger.com3tag:blogger.com,1999:blog-8693906744831433358.post-72452400834179559382013-12-06T19:51:00.001-08:002013-12-06T19:51:48.538-08:00'ఆధార్' మీద రాళ్ళేయడం అవివేకం <div dir="ltr" style="text-align: left;" trbidi="on">
బ్యాంకు ఖాతాలతో ఆధార్ నెంబర్ ని అనుసంధానించి, గ్యాస్ సబ్సిడీని నగదు రూపంలో జమ చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. దాని కొరకు సామాన్యులు తిప్పలు పడుతున్నారు కాబట్టి ఆధార్ అనుసంధానం అవసరం లేదని కొందరి వాదన. కోర్టులకెక్కడం. రేషన్ కార్డు, పాన్ కార్డు, ఓటరు కార్డులుండగా ఇంకో ఆధార్ కార్డు ఎందుకని వాదన. ఆధార్ వ్యక్తిగత గోప్యతని మంటగలుపుతుందని ఇంకొంతమంది నేర్చినవారి వాదన. కానీ అందరమూ తెలుసుకోవాల్సిన విషయమేమిటంటే ఇంత పెద్ద జనాభా కలిగిన దేశానికి అది అవసరమే. దాన్ని ప్రవేశ పెట్టిన ఉద్దేశ్యం అర్దం కాకనే ఈ రాద్దాంతాలు.<br />
<br />
కంప్యూటర్లతో సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి, వివిధ లావాదేవీలను అనుసంధానం చేయడానికి, వ్యక్తుల ఆదాయాలను మధింపు చేసి పన్ను ఎగవేత, ఆర్ధిక నేరాలను పసిగట్టడానికి, నేరస్వభావం గల వ్యక్తుల కదలికలను పసిగట్టడానికి విశిష్ట గుర్తింపు సంఖ్య బాగా పనికి వస్తుంది. సమాచార సాంకేతిక పరిజ్జానాన్ని ఉపయోగించడం అంటే ప్రభుత్వ పనికి ఒక కొత్త సునిశిత శక్తిని సమకూర్చుకోవడమే. ప్రభుత్వాల నుండి సమర్ధవంతమైన సేవలను డిమాండ్ చేస్తూ వాటి సామర్ధ్యాన్ని పెంచే పరికరాన్ని నిరాకరించడం వివేకం ఎలా అవుతుంది ?<br />
<br />
రేషన్ కార్డు పౌర సరఫరాలకి, పాన్ కార్డు ఆర్ధిక లావాదేవీలకు, ఓటరు కార్డు ఓటు వేయడానికి గుర్తింపు, డ్రైవింగ్ లైసెన్స్ రవాణా శాఖకు ఇలా ప్రతిదీ దేనికదే ఆ శాఖ కార్యక్రమాల పరిధికే పరిమితమై ఉన్నాయి. కానీ మనిషి ఒక్కడే. వీటన్నిటినీ అనుసాంధానించి వ్యవహారాలను నిర్వహించడానికి, మధింపు చేయడానికి ఉద్దేశించిందే ఆధార్ నెంబరు. అది సమాచార వ్యవస్థకు వెన్నెముక లాంటిది. <br />
<br />
ఇక గోప్యత విషయానికికొస్తే , అసలు గోచీ గుడ్డలకే తడుముకొంటున్న వాళ్ళున్న దేశంలో గోప్యత గురించి మాట్లాడడం అర్ధరహితం. సంపదను అక్రమంగా గోప్యంగా దాచుకోవడానికే ఈ వాదన పనికి వస్తుంది. దోచుకొనే వాడికి కూడా గోప్యత కావాలి. చిన్నల్లు మెయింటెయిన్ చేసే వాడికి కావాలి గోప్యత. నెట్టింట్లో ఉన్న వాళ్ళందరూ గోప్యత లేని వాళ్ళ కిందే లెక్క. ఇక కొత్తగా గోప్యతకు వచ్చే ముప్పేముంది?<br />
<br />
వేలిముద్రలు సేకరించడం మీద కూడా ఆక్షేపణ ఉంది. కానీ తీవ్రవాదుల దాడులు జరిగినప్పుడు భద్రతా వైఫల్యమని విమర్శించేదీ మనమే. ప్రభుత్వాలు తమ సామర్ధ్యాలని పెంచుకోవడానికి , సమర్ధ సేవలు అందించడానికి ఆధార్ లాంటి పరికరము అవసరమే. కంప్యూటర్ల యుగంలో బూజుపట్టిన ఆలోచనలు పనికి రావు. </div>
Anonymoushttp://www.blogger.com/profile/01957011850862149853noreply@blogger.com3tag:blogger.com,1999:blog-8693906744831433358.post-5031458854149247102013-08-09T17:18:00.000-07:002013-08-09T17:18:10.834-07:00తెలుగు వాళ్ళకు రెండో రాజధాని ఇస్తామంటుంటే, దేశానికి రెండో రాజధాని అంటారేమిటి ? <div dir="ltr" style="text-align: left;" trbidi="on">
ఇదెక్కడి గొడవండీ బాబూ.తెలుగు వాళ్ళకుఇంకో రాజధానిని ఇస్తామని పెద్దోళ్ళు అంటే సంతోషించాలి గానీ హైదారాబాద్ ని దేశానికి రెండో రాజధానిని చేయాలని మాట్లాడతారేమిటి? మనకు ఇంకో ఇల్లు కట్టుకొనే అవకాశం వచ్చిందని సంతోషిస్తాం. దాన్ని ఎలా కట్టుకోవాలో ప్లాన్లు వేస్తాం. కలలు కంటాం. ఇదేంది. యేం పాడైందని హైదారాబాద్ లో. అందరం యెగబడి ఖరాబు చేయడం కాకపోతే. రెండు మూడొందల కిలోమీటర్ల అనవసర ప్రయాణం తప్పితే. కోట్ల రూపాయల ఫ్లాటు ఉండి యేం లాభం చుక్క నీరు దొరక్కుంటే. పేద్ద కారుంటే యేం లాభం దానికి తగ్గ రోడ్లే లేకుంటే. దాన్ని ఆపడానికి జాగానే లేకుంటే. నిమిషానికి గజం వేగంతో కారులోనే పోవాలా. యెవడు గుద్దుతాడో, యెవనికి మనం గుద్దుతామో. టెన్షన్ తో నడపడమే కదా? డబ్బులు గణించుకోవడమే కానీ జీవన నాణ్యత అవసరం లేదా? <br />
<br />
కొత్త రాజధానిలో నైనా స్థలాలు, వ్యాపారాలు దొరుకుతాయి కదా. ఎక్కడ సెక్రటేరియట్ ఉండాలి. ఎక్కడ నివాసాలు ఉండాలి. పార్కులెక్కడ ఉండాలి. ఇవి ఆలోచించాలి. అన్ని రంగాలను ఇప్పటికైనా ఒకే చోట కుప్ప పోయకూడదనే తెలివిడి తెచ్చుకోవాలి. కొత్త రాష్ట్రానికి ఒకటి కాకపోతే రెండు రాజధానులు ఉండాలి. పరిపాలన వసతులు మాత్రమే అక్కడ నిర్మించుకోవాలి. విద్యా రంగం వేరే ఊళ్ళో , పారిశ్రామిక రంగం ఇంకొకచోట, ఐ.టి. పార్కులు ఒక టౌనులో ఇలా వికేంద్రీకరణ తప్పకా జరగాలి. లేకుంటే ఈ ఇరుకులు మురికి తప్పవు.<br />
<br />
అసలు తెలుగువాళ్ళకు ఇదేం వెర్రి? అప్పుడేమో పోయి పోయి మద్రాసులో పడ్డారు. అసలు సినిమా రంగంలోని మెజారిటీ జనమంతా కృష్ణా, గోదావరి జిల్లాల వాళ్ళే కదా. యే రాజమండ్రిలోనో స్టూడియోలు నిర్మించుకోవచ్చు కదా? కళల కాణాచి పేరు సార్ధకమయ్యేది కదా? ఇప్పుడేమో హైదారాబాద్ లో పడి కొట్టుకులాడుతున్నరు. కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా మొదలు విజయవాడ, గుంటూరు, నెల్లూరుల్లో వెలిశాయి. అక్కడే ఉంటే పోక వాళ్ళూ హైదారాబాద్ దారి పట్టిరి. మనకు దగ్గరగా మనం పెట్టుబళ్ళు పెట్టుకొంటే లాభమే కానీ నష్టం ఉండదు కదా.<br />
<br />
ఇక ప్రభుత్వోద్యోగులకు ట్రాన్స్ఫర్లు తప్పవు కదా. అదీ తమ ఊరికి దగ్గరకి అంటే సంతోషించాలి. వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు సేవకు అందుబాటులో ఉండొచ్చు. బంధు మిత్రుల మధ్యన ఉండొచ్చు. ఎంతైనా సొంత ఊరిపై మమకారం ఉంటుంది కదా. ఉద్యోగాలు యేమీ తీసెయ్యరు కదా. యెందుకింత గొడవో అర్ధం కాదు. </div>
Anonymoushttp://www.blogger.com/profile/01957011850862149853noreply@blogger.com6tag:blogger.com,1999:blog-8693906744831433358.post-70922767456498776412013-08-04T16:38:00.001-07:002013-08-04T16:38:13.954-07:00ఆంధ్రాలో ప్రజాస్వామిక చోటు లేకనే జనం హైదారాబాద్ కు వచ్చి పడుతున్నరు <div dir="ltr" style="text-align: left;" trbidi="on">
ఆంధ్రా తో పోలిస్తే తెలంగాణాలో ప్రజాస్వామిక చోటు ఎక్కువ. అందుకనే అక్కడి పెత్తందారీ వర్గాలతో బాటు చోటు దొరకని వర్గాలు కూడా తెలంగాణాకు తరలాయి. అక్కడ కులం ఫ్యాక్టర్ ఎక్కువ. పెత్తందారీ కులాలవాళ్ళు మామూలు వాళ్ళకు చోటు దొరకనీయరు. అందరూ ఇక్కడకొచ్చి ఫ్రెష్ గాలి పీలుస్తారు. ఇప్పుడు అక్కడికెళ్ళాలంటే వచ్చిన పెద్ద చిక్కుల్లో ఇది కూడా ఒకటి.<br />
<br />
అభివృద్దిని, పెట్టుబడులను హైదరాబాద్ లోనే కేంద్రీకరించే కంటే ప్రాంతీయంగా వికేంద్రీకరించడమే మంచి అభివృద్ది నమూనా అవుతుంది. హైదరాబాద్ ఓ వెర్రి అయి కూర్చుంది. యెంత ట్రాఫిక్, యెంత కాలుష్యం, యెన్ని అసౌకర్యాలు ఉన్నా అదే మెల్టింగ్ పాట్ అయిపోయింది జనాలకి. హైదారాబాద్ లో జీవన నాణ్యత తక్కువ. తెలంగాణా యేర్పాటుతోనైనా హైదారాబాద్ మీద ఒత్తిడి తగ్గితే మంచిది.<br />
<br />
ఆంధ్రాలో కొత్త రాజధాని యేర్పాటుచేసుకోవడం కూడా విజ్ణతతో జరగాలి. ముఖ్యంగా సారవంతమైన, నీటి పారుదల వసతి కలిగిన పంట భూముల్ని కొత్త రాజధాని కొరకు వాడ కూడదు. సమీప భవిష్యత్తులో ప్రపంచం మృత్తిక కరువును కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ఈ విషయంలో విజయవాడ గుంటూరుల కంటే ఒంగోలు జిల్లా మార్కాపురం లాంటి మిట్ట ప్రాంతాలైతేనే మంచిది. </div>
Anonymoushttp://www.blogger.com/profile/01957011850862149853noreply@blogger.com1tag:blogger.com,1999:blog-8693906744831433358.post-73776777646987780302011-11-05T21:46:00.000-07:002011-11-05T22:17:15.158-07:00తెలంగాణా ఉద్యోగుల సమ్మె- సమీక్ష<div>గ్లోబలైజేషన్ వచ్చింది అన్నింటినీ మింగేసింది అని అనుకొన్నాను. యిజాలన్నిటికీ కాలం చెల్లిందనేది యెంత తప్పుడు భావనో తెలంగాణా పోరాటాణ్ణి చూస్తే తెలుస్తుంది. యెవనిది వాడు చూసుకొనే కాలం ఇది, పోరాటాలకు కాలం చెల్లిందకొని పొరబడ్డాను. </div><div><br /></div><div>మేము (ప్రభుత్వ ఉద్యోగులము) చేసిన సమ్మె తో చాలా నమ్మకం పెరిగింది. చిన్న ఉద్యోగస్తుని దగ్గరి నుండి జిల్లా స్థాయి అధికారుల వరకు కూడా అదే స్ఫూర్తితో సమ్మెలో పాల్గొన్నారు. యేస్థాయి వారైనా కూడా జీతాలు రావట్లేదు కాబట్టి సమ్మెను ఆపుదాము అనలేదు. </div><div><br /></div><div>సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మాకోలీగ్స్ కూడా సమ్మెలో పాల్గొన్నారు. కొన్ని చోట్లలో గ్రామాల్లో తిరిగి ప్రత్యేక తెలంగాణా ఆవశ్యకతను స్వయంగా ప్రచారం కూడా చేశారు. తెలంగాణా జోన్లలో రిక్రూటయిన పాపానికి ఆంధ్రా ప్రాంతానికి చెందినవారైనప్పటికీ వారు ప్రమోషన్లలో ఎదుర్కొంటున్న వివక్షను మాకంటే బాగా గుర్తించారు. </div><div><br /></div><div><br /></div><div>ఉద్యోగస్తుల సమ్మెతో తెలంగాణా వస్తుందా అని కొందరన్నారు. కానీ ఉద్యోగస్తుల సమ్మెతో తెలంగాణా వాదం మామూలు ఓటరు స్థాయి దాకా బలంగా చేరింది. సమ్మెతో రాజకీయ వర్గాలపై వత్తిడి పెరిగింది. యెవరు యేమి మోసాలు చేస్తున్నారో ప్రజలకు బాగా అర్ధం అయింది. ఆ విధంగా సమ్మె విజయవంతమైనట్లే లెక్క. </div><div><br /></div><div><br /></div><div><br /></div><div><br /></div><div><br /></div><div><br /></div><div><br /></div><div><br /></div><div><br /></div><div><br /></div><div><br /></div><div><br /></div><div><br /></div><div><br /></div><div><br /></div>Anonymoushttp://www.blogger.com/profile/01957011850862149853noreply@blogger.com4tag:blogger.com,1999:blog-8693906744831433358.post-17182805564022688862011-04-08T20:47:00.000-07:002011-04-08T20:55:03.156-07:00సత్యానికి ఉన్న శక్తిడెబ్భై యేండ్ల అర్భక వృద్ధుడు అన్నా హజారేకి ఈ శక్తి ఎలా వచ్చింది? ఇంత మంది ఎలా బాసటగా నిలుస్తున్నారు? <div><br /></div><div><br /></div><div><br /></div><div>అదే సత్యానికున్న శక్తి. సత్యాన్ని మాత్రమే నమ్ముకున్న వ్యక్తికి వచ్చిన శక్తి. </div><div><br /></div><div>సత్యానికి నిలబడితే మనందరికీ ఈ శక్తి వస్తుంది. <div><br /></div><div><br /></div></div>Anonymoushttp://www.blogger.com/profile/01957011850862149853noreply@blogger.com0tag:blogger.com,1999:blog-8693906744831433358.post-12604756634407958252010-03-16T03:25:00.000-07:002010-03-16T04:11:00.192-07:00తెలంగాణ-సీమాంధ్ర నేతల మధ్యనున్న అంతరం?<div><br /></div><div>డిసెంబరు 9 వతేదీ నాటి కేంద్ర హోంమంత్రి గారి ప్రకటన తర్వాత సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలంతా కలసికట్టుగా మొత్తానికి మొత్తంగా రాజీనామాలు సమర్పించారు. తర్వాత కేంద్రం మాట మార్చినప్పుడు అదే స్థాయి స్పందన తెలంగాణ ప్రజాప్రతినిధులు కనపరచ లేక పోయారు. దీనికి రెండు ప్రాంతాల మధ్యనున్న ఆర్ధిక, రాజకీయ అంతరమే కారణం.</div><div><br /></div><div>సీమాంధ్ర, తెలంగాణ నేతల మధ్యకూడా ఆ ప్రాంతాల మధ్యనున్నంత ఆర్ధిక ఆంతరం ఉంది. సీమాధ్ర నేతలకి ఈ పాటికే సరిపోను ఎస్టాబ్లిష్డ్ వ్యాపార, రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాలు ఉన్నాయి. వారికి ఈ ఎంపీ, ఎమ్మెల్యే సీట్లొక లెక్కలోవి కావు. మళ్ళీ ఎన్నికలొచ్చినా సీట్లూ, ఓట్లూ తేలిగ్గా కొనుక్కోగల ఆర్ధిక సామర్ధ్యం వారికి ఉంది. అందుచేత వారికి రాజీనామాలొక లెక్కలోనివి కావు.</div><div><br /></div><div>మెజార్టీ తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేల ఆర్ధిక పరిస్థితి అంత కాంక్రీట్గా లేకపోవడం వలననే వారు అంత సాహసంగా రాజీనామాలు చేయలేక పోయారు. సెంటిమెంటు మీద ఆధారపడిన టి.ఆర్.యస్. ఎమ్మెల్యేలకు దీనిలో కొంత మినహాయింపు ఉంది. మిగతా వారంతా ఎన్నికల్లో అంతో ఇంతో ఖర్చు చేసి పదవుల్లోకి వచ్చారు. ఇంత స్వల్ప వ్యవధిలో మళ్ళీ ఎన్నికలొస్తే వారి ఆర్ధిక పరిస్థితి దానిని తట్టుకో గల స్థాయిలో లేదు. అందుకనే వారు పదవులు వదులుకోవడానికి సిద్దపడలేక పోతున్నారు.</div><div><br /></div><div>తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల మధ్యకూడా ఈ అంతరాలు వాటి నేతల మధ్యనున్నంత స్థాయిలోనే ఉన్నాయి.</div><div><br /></div><div> </div><div><br /></div><div>సీమాంధ్ర నేతలకున్న పెట్టుబళ్ళు, వ్యాపార సామ్రాజ్యాలే వారి బలం. సమెక్యాంధ్ర అని నినదించే వారి వెనుక ఆ ప్రాంత ప్రజాకాంక్షల కంటే వారి పెట్టుబళ్ళ బలమే ఎక్కువ. ఆ పెట్టుబళ్ళలో సింహ భాగం వారు హెదరాబాద్లో పెట్టి ఉండడం వలన సమస్య ఇంకా జటిలంగా మారింది. వారి ఆర్ధిక బలం ముందు తెలంగాణ రాజకీయ బలం తట్టుకొని నిలువలేక పోతుంది. </div><div><br /></div><div>కాబట్టి తెలంగాణ వాదులు రాజకీయ ప్రక్రియల కంటే ప్రజా పోరాటాలను నమ్ముకోవడమే మంచిది.</div><div><br /></div>Anonymoushttp://www.blogger.com/profile/01957011850862149853noreply@blogger.com10tag:blogger.com,1999:blog-8693906744831433358.post-15857154353646396582010-02-18T07:31:00.000-08:002010-02-18T20:53:43.860-08:00తెలంగాణ - ప్రజాకాంక్షతెలంగాణాలోని సామాన్య ప్రజానీకం తెలంగాణాని కోరుకోవడం లేదని అది రాజకీయ నాయకుల నినాదమేనని కొందరు సమైక్యవాదులు అంటున్నారు. ఈ వాదం చాలా అసంబద్దమైనది. భారతదేశానికి స్వాతంత్ర్యం కొరకు జాతీయవాదులు పోరాటం చేస్తున్నప్పుడు కూడా మనం అనుకొనే సామాన్య జనం పెద్దగా ఉర్రూతలేమీ వూగలేదు. మధ్య తరగతి మేధావులు ( శిష్ట వర్గం ) నడిపిన ఉద్యమం అది.<div><br /></div><div>ఇలాంటి ఉద్యమాలన్నీవిద్యనేర్చి సాంప్రదాయక శ్రామిక జీవితంలోంచి బయట పడ్డ శిష్ట వర్గాల నుండే మొదలౌతాయి. దీనికి ఉదాహరణగా మన దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న 95% మంది నాయకులను పేర్కొనవచ్చు. శిష్టవర్గాలకు మాత్రమే తాము, తమ ప్రాంతం ఎందువలన వెనుకబడి ఉన్నామో అర్ధమవుతుంది. ఇక రాజకీయాల విషయానికొస్తే ఏ చిన్నఉద్వేగం తమకు పనికొస్తుందన్నా వదులుకోరు. దానికి తెలంగాణా నాయకులు మాత్రమే కాకుండా సీమాంధ్ర మొదలుకొని భారత దేశంలోని ఏ నాయకులు కూడా అతీతులు కారు.</div><div><br /></div><div>తెలంగాణా కొరకు పోరాడుతున్న వారిలో చదువుకొన్న శిష్ట వర్గాల కన్నా అనేక ప్రజాసంఘాలు, కవులు, కళాకారులు పోషిస్తున్న పాత్ర విశిష్టమైనది. దానిలో మనం నిజమైన, అట్టడుగు వర్గాల ప్రజాకాంక్షని ప్రత్యక్ష్యంగా చూడవచ్చు. కవులు, రచయితలు, కళాకారుల సృజనలే అయా సామాజాల అట్టడుగు వర్గాల పోరాటాల దిక్సూచి.</div><div><br /></div><div>ఇంత కన్నా ప్రజాకాంక్షకి నిదర్శనం ఏమికావాలి?</div><div><br /></div>Anonymoushttp://www.blogger.com/profile/01957011850862149853noreply@blogger.com2tag:blogger.com,1999:blog-8693906744831433358.post-14612978123952966562009-06-25T18:44:00.000-07:002009-06-25T18:47:01.581-07:00భారత ఐ.టి. రంగానికి సంతోషకరమైన వార్తమన దేశ నాయకత్వానికి నిజంగా కృతజ్ఙతలు చెప్పాల్సిన రోజిది. దేశ ప్రజలందరికీ యూనిక్ గుర్తింపు నెంబరు కేటాయించడానికి ్యూనిక్ ఐడెంటిఫికేషన్ డేటాబేస్ అథార్టీ ఆఫ్ ఇండియ్ా ని ఏర్పాటు చేసి దానికి శ్రీ నందన్ నీలేకని గారిని దానికి ఛైర్మన్గా నియమించారు. 2011 కల్లా అందరికీ ఏకాంకిత గుర్తింపు నెంబరు కేటాయిస్తారు. తర్వాత అన్ని వ్యవహార లావాదేవీలలో దానిని ఉపయోగించడం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను, సేవలను, సంక్షేమ పథకాలను సక్రమంగా , వేగవంతంగా , పారదర్శకంగా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది.<br /><span class=""></span><br />సంక్షోభంలో ఉన్న ఐ.టి. రంగానికి ఇది కొంత ఊరట.మనదేశ ఐ.టి. రంగం పూర్తిగా విదేశాలకు సేవలు అందించడానికే ఇప్పటివరకు పనిచేస్తూంది. వాళ్ళ టూత్ పేస్టులు, సబ్బుల లెక్కల దగ్గరినుండి అన్ని లెక్కలు మనమే నిర్వహిస్తూ వచ్చాము. మనం ఇప్పటినుండైనా మన లెక్కలు చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది. కనీసం ఇక్కడ మనుషుల లెక్కలు కూడా సరిగ్గా లేవు. ఏదైనా ప్రభుత్వ కార్యాలయానికి పని కొరకు వెళ్ళి టేబుల్ ముందు నిల్చున్నా నువ్వెవరో మాకు తెలియదు. నువ్వు బతికి ఉన్నావో చనిపోయావో కూడా తెలియదు. ప్రతీ దానికి సర్టిఫికేట్లు ఉంటే మాత్రమే నీ వ్యవహారం ముందుకెళుతుందని సమాధానం ఉంటుంది. ఈ గుర్తింపు, లెక్కలు ఝంజాటాలు పోవాలి. ఒక నెంబరు చెబితే ఒక వ్యక్తికి చెందిన అధీకృత సమాచారం మొత్తం నెట్వర్క్, డేటాబేస్ల ద్వారా సంగ్రహించే అవకాశం ఉండాలి.<br /><span class=""></span><br />కొంత కదలిక వచ్చింది. దేశంలో ఐ.టి. రంగంలో పనిచేసే వారందరూ దీన్ని గమనించాలి. అర్ధం చేసుకోవాలి. విమర్శించాలి. సూచనలివ్వాలి. ప్రభుత్వాలని డిమాండ్ చేయాలి. ఇంత జనాభా, వైశాల్యం గల మనదేశంలో ప్రభుత్వ సమాచారయాజమాన్యం అనేది చాలా పెద్ద పని. దానితో చాలా ఐ.టి. ప్రాజెక్టులు కొత్తవి వచ్చే అవకాశం ఉంది. మన ఐ.టి. నిపుణులకు మనదేశంలోనే మనపనిచేయడంలోనే ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది. దీనిని స్వాగతిద్దాం.Anonymoushttp://www.blogger.com/profile/01957011850862149853noreply@blogger.com1tag:blogger.com,1999:blog-8693906744831433358.post-38224659841672762812009-03-31T07:47:00.000-07:002009-03-31T08:05:38.009-07:00మన అభివృద్ధి నమూనా పులిమీద స్వారీ చేయడంలాంటిదేదేశాలకు ఆర్ధిక అభివృద్ది రేటు అనేది ఒక అగత్యంగా మారింది. పెరుగుదల రేటు ఉందంటేనే ఆ దేశం తన జనాభాకి ఉద్యోగావకాశాలను కల్పించగలుగుతుందని సాధారణ అభిప్రాయం. ఈ గ్రోత్ రేటు పెరుగుదల దేశాల ఆర్ధిక ఆరోగ్యానికి ప్రధాన సూచికగా మారింది. దీన్ని నిలబెట్టుకుందంటేనే ఆ దేశానికి ప్రపంచ మార్కెట్లో పరపతి ఉంటుంది. స్వదేశంలో కూడా ఆ ప్రభుత్వానికి విలువ ఉంటుంది. ఈ గ్రోత్ రేటుతో అందరికీ ఉద్యోగావకాశాలు కల్పించలేకున్నా, కనీసానికి ఆ గ్రోత్ రేటుని చూపించి దేశంలో సంక్షోభం రాకుండా చూసుకోవచ్చు. ఈ గ్రోత్ రేటుని సాధించలేని దేశాలు, ప్రభుత్వాలు సంక్షోభాలకి బాగా దగ్గర ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు.<br /><span class=""></span><br />గ్రోత్ రేటు ఉన్నంత మాత్రాన పంపిణీ సమత్వం ఉంటుందన్న హామీ ఏమీ లేదు. పంపిణీ సమత్వం లేకున్నా కూడా గ్రోత్ రేటుని చూపించి ప్రభుత్వ విమర్శకుల నోర్లు మూయించ వచ్చు. ఇంక్లూజివ్ గ్రోత్ కొరకు పాటుపడుతున్నట్లుగా ప్రభుత్వాధినేతలు బుకాయించ వచ్చు. ఏదో రకంగా దాన్ని సాధించాలి. దేని పెరుగుదలనైనా ప్రభుత్వం ప్రోత్సహించాలి. దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తిని పెంచడం నిజమైన పెరుగుదలగా చెప్పుకోవచ్చు. వైద్యసేవలు పెరగడం కూడా అనుకూలాంశమే. మద్యం వినియోగం పెరగడం కూడా పెరుగుదలేనని అనుకోవాలా? ప్రభుత్వం దృష్టితో చూస్తే అవుననే చెప్పాలి. ఏదైనా వినిమయం పెరగడం ప్రభుత్వానికి పన్నుల కొరకు, సమాజానికి ఉద్యోగాల కొరకు తప్పని సరి అవసరంగా మారాయి. వినిమయాన్ని తగ్గించడం, పొదుపును ప్రోత్సహించడం దేశ ద్రోహం కింద జమగట్టే రోజులొచ్చాయి.<br /><span class=""></span><br />సంక్షోభ సమయంలో ఉద్యోగాలు నిలబడాలంటే వినిమయం తగ్గకూడదు. వినిమయం పెరగాలంటే బ్యాంకులు ఇంకా వడ్డీరేట్లని తగ్గించాలి. ప్రభుత్వం ఇటు పరిశ్రమల వారిని ఉద్యోగులను తొలగించకుండా బ్రతిమాలుకోవాలి. వినిమయం పెరిగేలా డబ్బులు అందుబాటులో ఉంచమని అటు బ్యాంకులను బ్రతిమాలుకోవాలి. ఎన్ని కష్టాలు? ఈ వలయంలో అసలు విషయం తప్పిపోయింది. అసలు వినిమయం దేనికొరకు? మనిషి అవసరాలు తీరడానికి. కానీ ఇక్కడ వినిమయం దేనికొరకంటే ఉద్యోగాలకొరకనే అర్ధం వచ్చింది. తోక కుక్కని ఊపడమంటే ఇదే.<br /><span class=""></span><br />గ్రోత్ రేటుని నిలబెట్టుకోవడానికే మన దేశం ప్రపంచీకరణకు ద్వారాలు తెరిచింది. శాస్త్ర-సాంకేతిక ప్రగతి ఉత్పత్తి విధానాలలో ఊహించలేనన్ని మార్పులు తీసుకొచ్చింది. అది సాంప్రదాయక ఉత్పత్తి విధానాలను పూర్వపక్షం చేసింది. దానితో పాత సామాజిక సంబంధాలు కూడా పెద్ద కుదుపుకు లోనైనాయి. యాంత్రీకరణ వలన తక్కువ శ్రమతో లేదా అసలు మానవ శ్రమ అవసరం లేకుండా ఉత్పత్తి సాధ్యపడింది. ప్రగతిశీలమని భావించిన విద్య, ఉత్పత్తి ప్రక్రియలో సాంకేతికతకు మాత్రమే పరిమితమైపోయింది. సాంకేతికతను సాధించే కొద్ది అది మానవ శ్రమని, మానవ ప్రమేయాన్ని తగ్గించడానికే దారితీసింది. ఏ చదువైనా శ్రమని తగ్గించడానికేననే సూత్రం పైన ఆధారపడి ఉంది. చదివిన వాడు శ్రమ పడడం నీచంగా అనుకొని ఉద్యోగాలకొరకు వెతుకుతాడు. అప్పటి దాకా, అంతకు ముందు తనకు ముందరి తరం వాళ్ళు చేసే పని మొరటుగా అనిపించి దాని నుండి తప్పించుకో జూస్తాడు లేదా తనకు ముందరి తరం వాళ్ళు చేసే వృత్తులు యాంత్రీకరణతో కుదుపులకు లోనై, ప్రాధాన్యత కోల్పోయి, రూపం మారి, వృత్తి జీవితం జీవికకు సరిపోని స్థితి కూడా వచ్చి ఉండవచ్చు. శ్రమ పడడు కాబట్టి ఉద్యోగం కావాలి. ఉద్యోగానికెక్కి ఇంకొందరికి పనిలేకుండా చేసే టెక్నిక్ని ప్రాక్టీస్ చేయాలి. దేన్నో ఆటోమేట్ చేయడం కొరకే చదువుకొన్నవారి చాలా ఉద్యోగాలు నిర్దేశించబడింది.<br /><span class=""></span><br />నిరుద్యోగం పెరగకుండా చూడాలంటే ఇప్పుడు లగ్జరీ అనుకొనే ఉత్పత్తులని అందరికీ అత్యవసరాలుగ మార్చే సంస్కృతిని తయారు చేయాలి. లేదా ఇంకా కొత్త అవసరాలని, ఉత్పత్తులని కనుక్కోవడమే పరిష్కారం. కొత్త ఉత్పత్తుల కొరకు కొత్తగా వనరులు కావాలి. జనాభా పెరిగింది కానీ భూమి, వనరులు పెరగవు కదా. వనరులు ఏ మూలలో, ఏ లోతుల్లో ఉన్నా వెలికి తీయాలి. వినియోగించాలి. ఆ వనరులు ఎవరికైనా జీవనాధారాన్ని కల్పిస్తున్నప్పటికీ వారు దానిలో ఉత్పత్తి చేసే జిడిపి తక్కువ కాబట్టి ఎక్కువ జిడిపిని సాధించగల వర్గం చేతుల్లోకి వెళ్ళాల్సిందే.<br /><br />సరిపోను ఆహారోత్పత్తి చేసి ఉద్యోగాలున్నా లేకున్నా అందరికీ ఉచితంగా ఆహారాన్ని అందించినప్పటికీ చదువు, కనీస అభివృద్ధి లేక జనన రేటు అదుపులో ఉండదు. ఇంకా పెరగబోయే జనాభాకి కనీసం ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి కూడా వనరులు సరిపోవు. కాబట్టి చదువు, కనీస అభివృద్ది అనేవి తప్పనిసరి. చదువు వచ్చిన తర్వాత ఉద్యోగం కావాలి. ఉత్పత్తులు కావాలి.<br /><br />జిడిపి అందరి అవసరం. పేదవానికి చదువు చెప్పించడానికి, ఆరోగ్యం కాపాడడానికి పన్నులు అవసరం. జిడిపి ఉంటేనే పన్నులు వస్తాయి. పేదవానికైనా, మధ్యతరగతి వానికైనా చదువు నేర్పిస్తే ఫలితం ఒక్కటే. జిడిపిని ఇంకొంత పెంచుకోవాల్సిన అగత్యాన్ని సృష్టించడమే. చదువుకొన్న తర్వాత అందరూ చేసే పని ఒక్కటే. ఇక్కడ పేదవాడు, పెట్టుబడిదారు అనే భేదం వాదనకే కానీ నిజానికి అందరికీ అగత్యమైన అభివృద్దే ఇది. పేదవాడు చదువుకొన్నా శ్రమని తప్పించుకొనడం, కొత్త టెక్నిక్ని కనిపెట్టడమనే ఆదర్శాలకొరకే పనిచేస్తాడు.<br /><br />ఇప్పుడు ఇలా సంక్షోభం వస్తే కొన్నాళ్ళకు వనరుల కొరత, పర్యావరణ పరిమితులు సంక్షోభాలకు కారణాలు కానున్నాయి. మనం తలకెత్తుకొన్న అభివృద్ధి నమూనా పులిమీద స్వారీ చేయడం లాంటిదే. ప్రయాణం ఆపితే ప్రాణాలు దక్కవు.<br /><br />సశేషంAnonymoushttp://www.blogger.com/profile/01957011850862149853noreply@blogger.com3tag:blogger.com,1999:blog-8693906744831433358.post-70430175342553797322009-02-23T03:04:00.000-08:002009-02-23T05:54:24.660-08:00ఆర్ధిక సంక్షోభంనుండి ఐ.టి. పరిశ్రమ బయటపడే మార్గం.అమెరికాలో ఏర్పడిన ఆర్ధిక సంక్షోభం ప్రపంచ వ్యాప్తమై మన దేశం పైన కూడా పడింది. ఐ.టి. పరిశ్రమ మన దేశంలో 1992 నుండి చాలా మందికి ఉద్యోగావకాశాలు కల్పించింది. దానితో ఎంతో సంపద కూడా మన ఆర్ధిక వ్యవస్థలోకి వచ్చింది. ఇప్పుడు సంక్షోభం వచ్చి క్రొత్తగా చదువుకొనే వారు నిరుద్యోగులయ్యే ప్రమాదం కనిపిస్తుంది.<br /><br />తొంభయ్యవ దశకంనుండి కనీసం కొంత మందికైనా ఉద్యోగాలు దొరికాయంటే అది ఆర్ధిక సరళీకరణ, ప్రపంచీకరణ పుణ్యమే. లేకుంటే మనదేశంలో చదువుకొన్న నిరుద్యోగుల వలన ఎప్పుడో సంక్షోభం వచ్చి ఉండేది. ఆ సంక్షోభంలోనుండి గుణపాఠాలు నేర్చుకొని వ్యవస్థ సరయ్యే అవకాశం కూడా ఉండేదేమో. అదివేరే సంగతి. సాధారణంగానైతే సంక్షోభాలను సాధ్యమైనంతవరకు రాకుండా చూసుకోవాలి. ఒకవేళ తప్పనట్లయితే దానినుండి గుణ పాఠాలు నేర్చుకోవాలి. సరైన గుణపాఠాలు నేర్చుకొని కొత్తపద్దతుల్లో ముందుకెళితే సంక్షోభంతో కూడా వ్యవస్థకు మేలు జరుగుతుంది.<br /><span class=""></span><br />ఇప్పుడు ఈ సంక్షోభ సమయాన మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం:<br />1. ఐటి పేరు మీద మనదేశంలో, బయటిదేశాల్లో మనవాళ్ళు చేసే పని మనది కాదు.<br />2. జీతభత్యాలు పెరగడం మాత్రమే అభివృద్ది కాదు. ఉదాహరణకు మనం కార్లు కొనగలుగుతున్నాము కానీ రోడ్లు లేవు. గేటెడ్ కమ్యూనిటీస్, స్పెషల్ ఎకనామిక్ జోన్లు అభివృద్దికి సూచికలుగా కాకుండా అంతరాలను సూచిస్తాయి.<br /><span class=""></span><br />ఇప్పటిదాకా బయటిదేశాలకు పనిచేసిన మన మానవవనరులను మనదేశానికొరకు పనిచేయించే ప్రణాళికలు తయారుచేయాలి. మన ప్రభుత్వం తన పరిపాలనకవసరమైన కొత్త ఐటి ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా నిరుద్యోగిత పెరగకుండా చూడాలి. <a href="http://nseetharamreddy.blogspot.com/2008/10/blog-post.html">ఆ అవసరం మనదేశంలో చాలా ఉంది.</a> యెవడో ప్రపంచ బ్యాంకు వాడొచ్చి మీ ఫలానా డిపార్టుమెంటు ఆధునికీకరణకు అప్పులిస్తామని మన నాయకులను టెంప్ట్ చేసేదాకా మన వాళ్ళు కదలరు. ఆ ప్రపంచ బ్యాంకు ఏజంట్లేమో ఎలాగూ కమీషన్లకొరకు అంచనాలను ఎక్కువగా చేసి చూపిస్తారు. మనం భరించలేని ప్రొప్రయిటరీ ప్రొడక్స్ని అంటగడతారు. ఇతర ఏదేశాల కంపెనీలు మన ప్రాజెక్టులను చేపట్టినా అదే విధంగా ఖరీదు ఎక్కువే అవుతుంది.<br /><span class=""></span><br />అందుకని ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్లను ఇంకా అభివృద్ది పరచి తక్కువ ఖర్చుతో మన ప్రభుత్వ యాజమాన్య సాఫ్ట్వేర్స్ అభివృద్ది చేయాలి. అభివృద్ధి చెందిన దేశాల బడ్జెట్తో పోలిస్తే మనదేశ బడ్జెట్లు, ఆర్ధిక వనరులు తక్కువగానే ఉంటాయి. ఈ తక్కువ బడ్జెట్లతోనే మనకు కావలసిన కీలక, ప్రాధాన్యతా రంగాలను మొదలు ఐటిని ఉపయోగించి ఆధునికీకరించాలి. బహుళార్ధసాధక గుర్తింపు కార్డుల ప్రాజెక్టులు, భూ యాజమాన్య ప్రాజెక్టులను మొదలు చేపట్టాలి. తర్వాత సంక్షేమ పథకాల ప్రాజెక్టులను చేపట్టాలి. ఆర్ధిక, బ్యాంకింగ్ రంగం ఇప్పటికే ఐటిని ఉపయోగించి ఆధునికీకరణం చెందుతున్నాయి.<br /><span class=""></span><br />తక్కువ బడ్జెట్లతో ప్రాజెక్టులు చేయడానికి దేశీయ కంపెనీలు మొదలు ముందుకు రావు. కానీ ఇప్పుడు అవి సంక్షోభంలో ఉన్నాయి కాబట్టి గత్యంతరం లేక తప్పకుండా ముందుకు వస్తాయి. అవి వాటి ఉద్యోగులను ఒక మాదిరి <span class="">వేతనాలకు ( భారీ మొత్తాలు కాకుండా )</span> పనిచేయించుకోవచ్చు కూడా. దాని వలన కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. సమాజంలో అంతరాలు ఎక్కువకాకుండా కూడా ఉంటుంది.<br /><span class=""></span><br />ఇంకో అవకాశమేమంటే ప్రైవేటు కంపెనీలకు ప్రాజెక్టులను అప్పగించకుండా ప్రభుత్వ యాజమాన్యంలోని NIC లాంటి సంస్థలను భారీగా విస్తరించి ప్రభుత్వమే తనకు కావలసిన ప్రాజెక్టులను తయారు చేసుకోవచ్చు. తద్వారా చాలా మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించ వచ్చు. ఐటిని ఉపయోగించి వ్యవస్థను సక్రమంగా, పారదర్శకంగా నిర్మించుకో వచ్చు.<br /><br />మరి మన నాయకమ్మణ్యలు ఇవన్నీ చేస్తారా? ఊహూః చేయనే చేయరు. మరి ఎలా?<br /><br />ఎలాగంటే ఉద్యోగాలు కావల్సిన వారే ఈ డిమాండ్ని మొదలు పెట్టాలి. అదొక్కటే మార్గం.Anonymoushttp://www.blogger.com/profile/01957011850862149853noreply@blogger.com6tag:blogger.com,1999:blog-8693906744831433358.post-3389957710703453352009-01-25T02:24:00.000-08:002009-01-25T02:38:44.274-08:00మనిషికి ఏమి కావాలి?1.<strong>జీవిక అవసరాలు:</strong> జీవించడానికి తిండి కావాలి. వాతావరణం నుండి రక్షించుకొనడానికి బట్టలు, ఇల్లు కావాలి.<br /><br />2.<strong>లైంగిక ఆవసరాలు</strong>: సహజాతమైన కలయిక, తోడు, ప్రత్యుత్పత్తి<br /><br />3. <strong>ఆత్మ అవసరాలు</strong>: తనని తాను, తనచుట్టూ ఉన్న ప్రపంచాన్ని, ప్రపంచంలో తనని తెలుసుకోవడం. తన ఉనికిని తాను స్పృహలో ఉంచుకోవడం, బయటి ప్రపంచానికి వ్యక్తపరచడం, చాటించుకోవడం, నిరూపించుకోవడం.<br /><br />ఇవి విడివిడిగా చెప్పుకున్నప్పటికీ నిజానికి జీవితంలో విడదీయలేనంతగా అల్లుకు పోయి ఉంటాయి. ఇవ్వన్నీ అంతిమంగా వనరులని వినియోగించుకోవడం, ఇతరులతో సంబంధాలు నెరపడం రూపంలో ప్రతిఫలిస్తాయి. సంబంధాల మూలంగా, పరిమితుల మూలంగా వనరుల వినియోగమనేది షేర్ చేసుకోవలసిన అగత్యంగా రూపుదిద్దుకొంటుంది. సంబంధాలు ఏ విధంగా ఉండాలనేది సమాజం నిర్దేశిస్తుంది. వనరుల్ని ఏ పద్దతుల్లో షేర్ చేసుకోవాలనేది చట్టంగా రూపొందుతుంది.<br /><span class=""></span><br />జీవిక, లైంగిక అవసరాలు జంతువులకు కూడా ఉంటాయి. ఆత్మ అవసరాలు మనిషికి మాత్రమే ప్రత్యేకమైనవి. నిరూపించుకోవడం, చాటించుకోవడం లాంటి స్వయం వ్యక్తీకరణాలు జంతువుల్లో కూడా ఉంటాయి. పోరాడడం, గెలువడం, మనుగడ కొరకు పోరాడడం జంతువుల్లో కూడా ఉంటుంది. మనిషిలో విశిష్టంగా ఇక మిగిలి పోయింది తెలుసుకోవడం, స్పృహలో, తదవసరమైన క్రియలో ఉండడమే.<br /><br />జీవిక, లైంగిక అవసరాల వలన ప్రపంచంలో ఏ విధ్వంసం జరుగదు. ఆత్మ అవసరాలైన అహం పొడిగింపు, వ్యక్తపరచుకోవడం, కూడబెట్టడం, నిరూపించుకోవడాల మూలంగానే వైరుధ్యాలు ఏర్పడతాయి, విధ్వంసం జరుగుతుంది. తెలుసుకోవడం స్పృహలో ఉండడం, తదనుగుణ క్రియలో ఉండడం మూలాన సమతౌల్యం ఉంటుంది. జీవిక, లైంగిక అవసరాలు తీరగానే మనిషి సమాజంలో తనని నిరూపించుకోవడం కొరకు ప్రాకులాడతాడు.<br /><span class=""></span><br />జీవిక అవసరాలు కూడా అంత తేలికగా తీరవు. ప్రకృతిని పరిశీలించి, శాస్త్రాన్ని నిర్మించిన మనిషి యంత్రాల సహాయంతో శ్రమని తగ్గించుకొనే ఉపాయాలు అనేకం కనిపెట్టాడు. దానితో జీవిక అవసరాలని తేలికగా నిర్వహించుకోవడం మొదలు పెట్టాడు. అయితే ఈ జీవిక అవసరాల కొరకు యాంత్రిక శక్తిని ఉపయోగించడమనేది కూడా ఇంకా అందరికీ పూర్తిగా అందుబాటులోకి రాలేదు. తెలివి కలవారు, చారిత్రకంగా ముందున్న వర్గాలకు మాత్రమే ఇవి అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి ఇంకా చాలామందికి భౌతికంగా శ్రమ పడితే తప్ప జీవిక అవసరాలు తీరే పరిస్థితి లేదు. మానవుడు సహజాత పరంగా బద్దక జీవి. శ్రమని ఎప్పటికప్పుడు తప్పించుకోజూస్తాడు. ఇలా శ్రమను తప్పించుకోవడానికి రకరకాల మాయోపాయాలను పన్నుతాడు, సామాజిక సంబంధాలను, సంస్క­­ృతిని సృష్టిస్తాడు. ఇంత సోమరి మానవుడు కూడా గుట్టుచప్పుడు కాకుండా తిని పడుకొంటాడా అంటే అదీ కాదు. మళ్ళీ తన ఉనికిని ఏదో ఒక రకంగా ప్రకటించుకోవడానికి తాపత్రయపడుతూనే ఉంటాడు. దానికి రకరకాల పద్దతులను ఎంచుకొంటాడు. ఏదో రకంగా తన ఆధిపత్యాన్ని, తన ప్రత్యేకతని నిరూపించుకోవాలని పోరాటం చేస్తూనే ఉంటాడు. దాన్నే విజయమని అదే జీవిత లక్ష్యమని, జీవితాంతం దాని సాధనలోనే గడిపేస్తాడు.<br /><span class=""></span><br />ఒకరు ప్రకృతిని పరిశీలించి శాస్త్రాన్ని నిర్మిస్తారు. ఒకడు క్రొత్త వస్తువుని కనిపెడతాడు. కొందరు లలిత కళలలో ప్రావీణ్యం సంపాదిస్తారు. సాహిత్యాన్ని సృష్టిస్తారు. అందంగా కొందరు, బలంగా కొందరు తయారౌతారు, కొందరు క్రీడలలో, కొందరు నాయకత్వం వహించడంలో ప్రావీణ్యం సంపాదిస్తారు. ఇవ్వన్నీ కుదరని వారు, నేర్చుకోలేని వారు డబ్బు సంపాదించడమో, మాయోపాయాలు చేయడమో నేర్చి ఎలాగైతేనేం తమ విజయాన్ని నిరూపించుకో జూస్తారు. ఈ ఎలాగోలా తమ విజయాన్ని ఆధిపత్యాన్ని నిరూపించుకోవడమనేదే ప్రపంచంలోని విధ్వంసాలన్నిటికీ కారణం.<br /><span class=""></span><br />శ్రమ పడకుండా ఈ ఉనికి ప్రకటన, విజయం సాధించడం, ఆధిపత్య నిరూపణ అనేదే సకల అనర్దాలకు కారణం. అందరూ ఈ ఆదుర్దాలలో పడిపోయి పరుగులిడుతున్నప్పుడు జీవిక అవసరాలు తీరే అవకాశాలు కూడా సన్నగిల్లుతాయి. దానితో మొదలు అందరిలోనూ ఆర్జనపరత్వం తలెత్తుతుంది. తనకూ, తన సంతానానికి కొన్ని తరాలవరకు ఇంకా వీలైతే తరతరాలకు జీవిక అవసరాల నిమిత్తమైనా సంపాదించి కూడబెట్టాలనే బలమైన సామాజిక పరిస్థితి తయారైనది. ఇక యెవరనే భేదం లేకుండా శాస్త్రవేత్త, ఉత్పత్తిదారు, కళాకారుడు, సాహితీవేత్త, నాయకుడు ఎవరైనా సరే డబ్బు సంపాదించే పనిలోనే ఉంటారు. తమ విశిష్టతలనన్నిటినీ డబ్బుకు దాసోహమొనరుస్తారు. మిగిలింది పరుగు పందెం. దేన్నైనా త్రొక్కేస్తూ ముందుకు సాగడమే మనిషి విధిగా మారింది.<br /><span class=""></span><br />సర్దుబాటు, సహజీవనము, పరస్పర సహకారంలో ఆధిపత్య నిరూపణకి మనిషికి ఏ అవకాశమూ లేదు. ఉనికి ప్రకటించుకోవాలనే ఆదుర్దాకి అర్ధం ఏమిటి? ఆధిపత్యాన్ని నిరూపించుకోవలసిన అవసరం ఏమిటి? ఈ కోరికలకు మూలాలేమిటి? సహజాత స్థాయిలో బ్రతకడానికి పోరాడటం వేరు. బ్రతక నేర్చిన తర్వాత శ్రమని తప్పించుకొని ఈ పోరాటాలేమిటి?<br /><span class=""></span><br />వీటికి కారణం మనిషి తనని తాను, సమాజంలో, ప్రపంచంలో తన ఉనికి సరిగ్గా అర్ధం చేసుకోకపోవడమే. అలా అర్ధం చేసుకోనంతకాలం ప్రపంచంలో ఈ పెనుగులాటలు, విధ్వంసం, యుద్దాలు, సంక్షోభాలు తప్పవు. తెలుసుకోవడం, అర్ధం చేసుకోవడం, దానికి ప్రమాణాన్ని సాధించడాన్నే మనం సత్యాన్ని చేరుకోవడమని చెప్పవచ్చు.Anonymoushttp://www.blogger.com/profile/01957011850862149853noreply@blogger.com8tag:blogger.com,1999:blog-8693906744831433358.post-62031651302605321012008-11-16T15:50:00.000-08:002008-11-22T03:57:34.973-08:00అభివృద్ది-మనుగడ, ప్రత్యామ్నాయ నమూనాఅభివృద్ది, మనుగడల్ని ఎలా సమన్వయం చేయాలనేది ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ఈ రోజు భూమ్మీద కొందరి అభివృద్ది ఇంకొందరి మనుగడని ప్రశ్నార్దకం చేస్తున్నది. ఇంకొద్ది రోజులు పోతే అందరి అభివృద్ది అందరికీ మనుగడ ప్రశ్నలా మిగిలిపోతుంది.<br /><br />నిజానికి మనిషికి ఉన్న తెలివికి అభివృద్ది అనేది మనుగడ అవకాశాల్ని పెంచేదిగా,పరిపోషించేదిగా ఉండాలి. అభివృద్ది మనుగడలు పరస్పరాశ్రితాలుగా ఉండాలి. కానీ అవి నేడు పరస్పర విరుద్దాలుగా మారాయి. వనరుల్ని సంరక్షించుకోవడం, సక్రమంగా షేర్ చేసుకోవడంలోనే మన మనుగడ ఆధారపడి ఉంది. కానీ తెలివైన వాడు, బలమున్నవాడు వాటిని దోచుకోవడం, విశృంఖలంగా వినియోగించడం నేడు జరుగుతున్నది. దీనికెవ్వరమూ సిగ్గుపడడం లేదు సరికదా ఇదే అసలు జీవనవిధానం అనుకొనేటంతగా మారిపోయాము. వినిమయం తప్పిస్తే ఇక వేరే జీవితపు విలువలేవీ కనపడడంలేదు. ఎప్పుడైనా బుద్ది ఆలోచిస్తే అదంతా పెట్టుబడిమీదో, అమెరికా మీదో, రాజకీయాల మీదో ఇంకా ఏదో ఒక భూతం మీదో నెపాన్ని నెట్టేసి హాయిగా నిద్దురపోతాం.<br /><br />మానవ స్వభావము, సహజాతాలు ( ఇన్ స్టింక్ట్స్ ), శాస్త్రము, టెక్నాలజీ, ఉత్పత్తి విధానాలు, సామాజిక గమనము, సంస్కృతి, భౌగోళిక పరిస్థితులు,విలువలు, సమానత్వము, భవిష్యత్తు, భావజాలాలు, సిద్దాంతాలు మొదలైన అనేకవిషయాలతో కూడిన ఈ విషయ చర్చ చాలా క్లిష్టంగా తయారైనది. నిజానికిది కొత్త చర్చ ఏమి కాదు. కాకపొతే ఎవరికి వారు వారి సిద్దాంతాల దృష్టితోటే చూస్తూ వాఖ్యానిస్తున్నారు. దాన్ని ఆసాంతంగా పరిశీలించి చర్చను సంపూర్ణం చేయడంలేదు. పెట్టుబడిదారుల్ని నిందించే సమయంలో కమ్యూనిస్టులు, ప్రజలని విస్మరించిన అభివృద్ది ప్రణాలికల్ని వ్యతిరేకించే క్రమంలో పర్యావరణవేత్తలు, మన ప్రాచీన సంస్కృతే గొప్పదని వాదించే సాంప్రదాయవాదులు, గ్లోబలైజేషన్ ని వ్యతిరేకించే సమయంలో మన మేధావులు,సాహితీవేత్తలు, ప్రజాసంఘాలు ఈ చర్చని ఇలా స్పృశించి అలా వదలివేస్తారు. అంతేకానీ ఈ చర్చని ప్రత్యేకంగా,నిర్దేశితంగా,నిర్దుష్టంగా ముందుకు తీసుకెళుతున్న దాఖలాలు కనపడడం లేదు.<br /><br /><br />ఈ చర్చ చాలా విస్తారమైనది. బహుముఖాలున్నది. వైవిధ్యమున్నది. ఈ చర్చలో భాగంగా ఎన్నో వైరుధ్యాలకు పరిష్కారాలని కనుగొనవలసి ఉంటుంది. చాలా రంగాల్లో ఇప్పటికే ఈ చర్చ చాలా సీరియస్ గానే జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్దికి పునర్నిర్వచనాన్ని కనుగొని ఆచరిస్తున్న సమాజాలు, సంస్థలు, వ్యక్తులు ఉన్నారు. కానీ తెలుగు మేధో రంగం మీద ఈ విషయాన్నే కేంద్రకంగా తీసుకొని చర్చ జరగడం లేదు. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఈ విషయాన్ని చర్చించాల్సిన అవసరాన్ని ప్రత్యేకించి కల్పిస్తున్నాయి. సెజ్ లపై వ్యక్తమౌతున్న వ్యతిరేకత, భూముల బదలాయింపులు, భారీ నీటిపారుదల ప్రాజెక్టులలో తలెత్తుతున్న నిర్వాసితుల సమస్యలు మొదలైన విషయాలతో ఈ చర్చ మొదలైనది. ఈ విషయాలపై మాట్లాడుతున్న వాళ్ళు, సిన్సియర్ గా పోరాడుతున్న వాళ్ళు సమస్యని గుర్తిస్తున్నారు. మొదలు వారి పోరాట స్ఫూర్తికి వందనాలు. అంతే కానీ ఇది కాదు అభివృద్ది. ఇంకో రకమైన అభివృద్దికి ఆస్కారం ఉంది అని ప్రత్యామ్నాయాల్ని నిర్దిష్టంగా ఎవరూ ముందుకు తేవడం లేదు. ఒక నమూనాని వ్యతిరేకించినప్పుడు ఇంకో నమూనాని తప్పనిసరిగా ముందుకు తేవాలి. అది మన పని కాదు అంటే కుదరదు. మన వాళ్ళ శక్తి అంతా పోరాటాలని ముందుకు తీసుకెళ్ళడానికే సరిపోతుంది. నమూనాల నిర్మాణాలకు శక్తి మిగలడంలేదు. పోరాటాలు నడుపుతున్న వారి సైద్దాంతిక నేపధ్యాలు కూడా దీనికి కొంత కారణం కావచ్చు. తమతమ సిద్దాంతాలే సమాజంలో అంతిమ మార్పుని తెస్తాయనే నమ్మకం కావచ్చు.<br /><br />ఈ చర్చని అందరం కలిసి సంపూర్ణం చేద్దామని మొదలు పెట్టాను. సౌలభ్యం కోసం మొదలు కొన్ని భాగాలుగా చేసుకొందాం. ఒక్కొక్కదాన్ని నెమ్మదిగా చర్చిద్దాం. చర్చిస్తూ రాయడం , అందరూ కలిసిరాయడం అనేవి కొత్తవిషయాలు. ఈ బ్లాగు మాధ్యమం మనకు ఆవీలును,వేదికను కల్పిస్తున్నది. ఇదొక ప్రజాస్వామిక ప్రక్రియ. మొత్తం పూర్తయితే ఒక పుస్తకం అవుతుంది. దానికి ఒక్క రచయిత ఉండడు. దాని అందరూ రచయితలే. బ్లాగర్లందరి తరపున పుస్తకంగా అచ్చు వేయిద్దాము. ఈ విషయం కూడా చాలా విశాలమైనది, లోతైనది, సంక్లిష్టమైనది. ఒక్కరుగా రాస్తే దాని అన్నికోణాలు స్పృశించగలుగుతామో లేదోనన్న అనుమానం కూడా ఉంది. దానికి చాలా సమాచారం అవసరం ఉంది. నిపుణుల విశ్లేషణ అవసరం. మనలో ఎవరెవరికి ఏ విషయంలో ప్రావీణ్యం ఉందో ఆ విషయ సందర్భంలో దాన్ని అందించాలి. అందరి రాతలను ఒక్కచోట ఒకసారి చేరి కూర్చొని ఎడిట్ చేసి ఫైనల్ చేద్దాము. రాసిన ప్రతీ విషయం ఈ ఎక్కౌంట్ లోనే కాక ఇంకో ఎక్కౌంట్ లో కూడా భద్రపరుస్తాను. బ్లాగర్లు కాని వారిని కూడా చర్చలో పాల్గొనమని ఆహ్వానిద్దాం. ఎవరికి వీలైనంతవరకు బయటివారిని కూడా సంప్రదించి చర్చలోకి ఆహ్వానిద్దాం.<br /><br /><br />నాగరికత అంటే ఏమిటి.<br />అభివృద్ది అంటే ఏమిటి.<br />శాస్త్ర సాంకేతిక అభివృద్ది సమాజం మీద ఏ ప్రభావం చూపుతుంది.<br />మానవుని సహజాతాలు, మనస్తత్వము, సాంఘిక ప్రవర్తనలు ఏవిధంగా ఉంటాయి.<br />విద్యతో వచ్చేమార్పేమిటి.<br />ఉత్పత్తి సంబంధాలు కాలక్రమేణా ఎలాంటి మార్పులు చెందుతాయి.<br />విలువలు ఏవిధంగా పరిణామం చెందుతాయి.<br />భూమ్మీద జనాభా ఏ విధంగా పెరిగిపోతున్నది.<br />వనరులు ఎన్ని ఉన్నాయి.<br />అందరికీ అన్నీ దొరుకుతాయా.<br />శిలాజ ఇంధానాలు ఎన్ని ఉన్నాయి.<br />వాటి వినియోగంలో ప్రాధాన్యతలేమిటి.<br />టెక్నాలజీ అన్ని సమస్యలకి పరిష్కారం చూపగలుగుతుందా.<br />ఏ మేరకు సమాజం మానసికంగా సర్దుబాటుని అంగీకరించాలి, ఆచరించాలి.<br />శ్రమని నిరాకరించుకొనే నాగరికత మనగలుగుతుందా.<br />సంస్కృతి ఏ విధంగా పరిణమించాలి.<br />సాంప్రదాయ,స్థానిక సంస్కృతుల్ని పరిరక్షణ అవసరం ఏమిటి.<br />మొత్తం పాతవి పనికి వస్తాయా. వాటిల్లో సంస్కరణలు ఏ విధంగా ఉండాలి.<br />పర్యావరణ మార్పులు ఏ విధంగా ఉంటాయి. వాటిని ఎలా తట్టుకోవాలి.<br />రాజకీయ కార్యాచరణ ఏ విధంగా రూపుదిద్దుకోవాలి.<br />ప్రజాస్వామిక సంస్థల పాత్ర ఏమిటి.<br />ఆధ్యాత్మిక పరిష్కారాలు పనిచేస్తాయా.<br />కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్రభావం ఏమిటి.<br />వ్యవస్థ తెరచి ఉండాలా, మూసిఉండాలా. గ్లోబలైజేషన్, లోకలైజేషన్లని ఎలా ఎంపిక చేసుకోవాలి.<br />వ్యవస్థల మధ్య విజ్ఞానవినిమయం, పదార్ద-వస్తు వినిమయం ఏ విధంగా ఉండాలి.<br />ఆదిమ జాతుల పరిరక్షణ సాధ్యాసాధ్యాలు<br />జీవజాతుల పరిరక్షణ<br />ఆహారోత్పత్తి,వ్యవసాయ విధానాలు<br />క్రొత్త ఉత్పత్తి విధానాలు, వ్యాపార విధానాలు.<br />జీవనశైలి మార్పు, నూతన విలువలు.<br /><br /><br />పై విషయాల హెడ్డింగ్ లతో ఒక్కొక్క పోస్టు ప్రచురిద్దాము. ఒక విషయం గురించిన చర్చలో ఇంకొక విషయ ప్రస్తావన కూడా వస్తుండ వచ్చు. కాబట్టి విషయాల విభజన సౌలభ్యం కొరకు మాత్రమే. ఎవరికి అనిపించింది వారు వారికి తోచిన క్రమంలో రాయవచ్చు.<br /><br /><span class="">బ్లాగర్ సైటు : <a href="http://www.blogger.com/">http://www.blogger.com/</a></span><br /><br />బ్లాగర్ యూజర్ నేం : <span style="font-family:arial;">manamu.manadi</span><span style="font-family:arial;"> </span><br /><br />పాస్ వర్డ్ : sarvejanaha<br /><br /><a href="http://manamumanadi.blogspot.com/">బ్లాగు సైటు : http://manamumanadi.blogspot.com</a><br /><br /><br />ఎవరైనా పై బ్లాగర్ అక్కౌట్ లోకి లాగిన్ అయ్యి విషయాన్ని చేర్చవచ్చు. మార్చవచ్చు.<br />ఇలా పబ్లిక్ గా అందరూ కలిసి రాయడంలోని సాంకేతిక సమస్యల గురించి ఎవరికైనా తెలిస్తే దయచేసి తెలుపగలరు.<br /><br /><br />నా ఈ అక్కౌట్ నుండి ఈ విషయం ఈ ఒక్కసారికి ప్రకటనగా ఇస్తున్నాను. దీని పై కామెంట్లు, సలహాలు, విషయాల పొడిగింపు అన్నీ మనముమనది ఎక్కౌంట్లోనే తెలియజేయండి.<br /><br /><br /><strong><span style="font-size:130%;">ముఖ్య గమనిక: </span></strong>విషయాన్ని పొడిగింపుగానే రాయవలెను. రాసి దానికిందనో,మీదనో అవసరం అనుకొంటే తమ పేరు చేర్చవచ్చు. ఇదివరకు రాసిన విషయంలో తప్పులు ఉంటే సూచన మాత్రమే చేయవలెను. ఎడిట్ చేయవద్దు. విభేదించే విషయాలుంటే కామెంట్లు రాయవచ్చు. కామెంట్ల ద్వారా చర్చించవచ్చు. చర్చకు సంబంధంలేని విషయాలు, సైద్దాంతిక విభేదక చర్చలు దయచేసి రాయవద్దు. అవి చర్చలోకి అనివార్యంగా వచ్చినా కూడా వాటికి మీదకాకుండా చర్చని దాని ఉద్దేశ్యిత విషయం మీదనే కేంద్రీకరించాల్సిందిగా మనవి.<br /><br /><br />బ్లాగులు రాసేవాళ్ళందరము ఈ పబ్లిక్ స్థలాన్ని బాధ్యతతో నిర్మించి నిర్వహించి ఫలవంతం చేద్దాము. మన అభివృద్దికి మనుగడని ముడిపెట్టి, మనగల అభివృద్దిని కనుగొందాం..Anonymoushttp://www.blogger.com/profile/01957011850862149853noreply@blogger.com4tag:blogger.com,1999:blog-8693906744831433358.post-38047868732471472522008-10-10T20:35:00.000-07:002008-10-29T16:59:24.059-07:00ప్రజాపాలనలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ<strong></strong><br /><strong>ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పేరు వినగానే మనకు స్ఫురించేది హైటెక్ సిటీ, లక్షల్లో జీతాలు, పెరుగుతున్న ఉద్యోగావకాశాలు మరియు కోట్ల రూపాయిల ఖరీదైన నివాసభవనాలతో కూడిన తళతళలాడే సంస్క­­ృతి. కొద్ది మంది అనుభవిస్తున్న ఈ మెరుగుల సంస్క­­ృతి ప్రక్కన్నే ముసురుకొన్న పేదరికం, అవిద్య, అనారోగ్యం, మురికి, దోపిడి, అస్తవ్యస్థత మనదేశంలో ఒక పెద్ద అంతరంగా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఐటి పరిశ్రమ మన ఆర్ధిక వ్యవస్థలోకి అపార సంపదను తీసుకువచ్చింది. దానితో ఉద్యోగావకాశాలు పెరిగాయి. విదేశీ మారక ద్రవ్యం లభించింది. కొంత అభివృద్ధి జరుగుతున్నప్పటికీ దానితో పాటుగా సమాజంలో ఆర్ధిక అంతరాలు పెరిగాయి. సామాన్య మానవులకు అందని రీతిలో భూములు, ఇళ్ళు, స్థలాల రేట్లు పెరిగిపోయాయి. ఇంకా రకరకాల వైరుధ్యాలు ఏర్పడ్డాయి. దానిలో మొదటి అపసవ్యత ఏమిటంటే మన మానవవనరులు మన పని కాకుండా వేరే దేశాలకు పని చేయడం..<br /><br /><br />మనదేశపు ఐటి కంపెనీలలో జరుగుతున్న పనిలో 90% విదేశాలకు చెందినదే. మన యువతరం ఐటి కంపెనీలలో చేరి విదేశీ సామాజిక, ఆర్ధిక, వ్యాపార సంస్థలను సక్రమంగా, గాడితప్పకుండా నడిపించే పనిని చేస్తున్నారు. ఆయా దేశాలు, కంపెనీలు ఐటి మీద ఇంత పెట్టుబడి ఎందుకు పెడుతున్నాయో మనం ఒక్కసారి ఆలోచించాలి. ఎందువల్లనంటే ఐటి వినియోగం మూలాన వలన ఆయా సంస్థల నిర్వహణ తేలికవుతుంది. సంస్థల నిర్మాణము బలపడుతుంది, పనితనం, వ్యవహార దక్షత పెరుగుతుంది. అంతేకాకుండా ఆయా వ్యవస్థలలో క్రమత, పద్దతి, స్పష్టతలు పెరిగి గుణాత్మకమైన మార్పు, పెరుగుదల సంభవిస్తుంది.<br /><br /><br />ఇక్కడే మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది యాంత్రికమైన వెసులుబాటు మాత్రమే కాదు. అస్తవ్యస్తంగా ఉన్న మన ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థను కూడా ఈ సుగుణాన్ని ఉపయోగించి పద్దతిగా, సక్రమంగా, వేగంగా, గాడితప్పకుండా నడిపించ గలిగే అవకాశం ఉంది. మన దేశ మానవ వనరుల్ని మనం మన వ్యవస్థని సక్రమం చేసుకోవడానికి వినియోగించుకోక పోవడాన్ని చరిత్ర క్షమించదు. ఆ అవసరం, అగత్యం మరియు అవకాశాలు కూడా ఈ రోజు మిగతా ప్రపంచంతో పోల్చి చూస్తే మనకే ఎక్కువగా ఉన్నాయి.<br /><br /><br /><br />మన దేశంలో అవ్యవస్థకు ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు. నల్ల ధనం, లంచగొండి తనం, పైరవీలు, రాజకీయ జోక్యాలతో మన వ్యవస్థ కుంటిదైపోయింది. ఇవి లేకుండా న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోయింది. పద్దతి ప్రకారం క్యూలో వెళితే పని అవుతుందంటే వ్యవస్థలో ఎవరూ ఎగబడరు, తెగబడరు. ఒక్కరిద్దరు పద్దతి తప్పితే అందరూ గత్యంతరం లేక అదే మార్గంలో వెళ్ళాల్సి వస్తుంది. పద్దతి ప్రకారంగా క్రమం తప్పకుండా పనిచేసే వ్యవస్థ కావాలి. దానికొరకు అవసరమైతే కొత్తగా కనుగొన్న టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. </strong><br /><strong></strong><br /><br /><p></p><strong>సాంప్రదాయిక విలువలతో ఉద్యోగస్తులు, పౌరులు అందరూ తమతమ బాధ్యతని గుర్తెరిగి నీతిగా పనిచేసి, వ్యవస్థని సక్రమంగా నడిపించాలని అందరం అనుకొంటాం. కానీ టెక్నాలజీ పెరుగుతున్నా కొలదీ మారుతున్న ఉత్పత్తి సంబంధాలు మారుతుంటాయి. సంస్క­­ృతి మారుతుంది. ఉత్పత్తి సంబంధాలు మారినప్పుడు సామాజిక విలువలు కూడా నూతన సందర్భానికనుగుణంగా సమాజపు సంక్షేమం దిశగా వెంటనే మార్పుచెందాలి. కానీ సామాజిక పరిణామ వేగం, టెక్నాలజీ పరిణామ వేగం కంటె వెనుకబడి పోవడం మూలాన సమాజంలో విలువల సంక్షోభం ఏర్పడింది. దాని వలన నైతిక విలువల ఆధారిత పాత వ్యవస్థ అస్తవ్యస్థంగా తయారైనది. సామాజిక పరిణామ క్రమంలో విలువల ఆధారిత వ్యవస్థ సక్రమంగా తయారు కావడానికి సమయం పడుతుండవచ్చు. అలా జరగాలని మన ఆకాంక్ష. అది పూర్తిగా మన చేతిలో లేదు. ఆలోపు జరిగే చెడుపు జరగక ఆగదు. ప్రస్తుత సమాజపు పోకడలు గమనిస్తే కాలంతో పాటుగా ఇంకా స్వార్ధం, దోపిడీలు ఎక్కువౌతున్నట్లుగా కనపడుతుందే గానీ తక్కువౌతున్నట్లుగా కనపడడం లేదు. కాబట్టి వ్యవస్థని కాలానికి, పరిణామానికే వదిలి వేయడం కాకుండా ఇంకేమైనా చేయగలమా అని ఆలోచించాలి, వెతకాలి. దానికి సమాధానమే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.<br /><br /><br />మన ప్రభుత్వాలు ఇ-గవర్నమెంటు కార్యక్రమాలను కోట్ల రూపాయిల వ్యయంతో మొదలు పెట్టాయి. ఉదాహరణకు మన కేంద్ర ప్రభుత్వపు నేషనల్ ఇ-గవర్నమెంటే యాక్షన్ ప్లాన్ కింద 25000 కోట్ల రూపాయిలు ఈ ప్రణాళికా కాలంలో ఖర్చుపెట్టడానికి సంకల్పించారు. 25000 కోట్లంటే చిన్నవిషయం కాదు కదా. అదంతా ప్రభుత్వాలు తమ సౌకర్యం కొరకే చేసుకొంటున్నట్లుగా సామాన్య ప్రజలు అనుకొంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకి కంప్యూటర్లు కొంటున్నారు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లైన్లు వేస్తున్నారు. కానీ ప్రయోజనం సామాన్య పౌరుడు గుర్తించగలిగిన స్థాయిలో లేదు. ఎవరి ఇంటిముందరి నుండైతే ఆ కేబుల్స్ వేశారో కనీసం వారి జీవితాల సమాచారం కూడా ప్రభుత్వానికి తెలియదు. ప్రజాపాలనలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించడం వలన కలిగే మేలు, అది తీసుకు రాగలిగే మంచి మార్పు, సక్రమ మైన వ్యవస్థ మొదలైన విషయాలు సామాన్య పౌరులకి తెలిసినప్పుడే ప్రభుత్వం తాను ఆ పేరన పెట్టే ఖర్చు సరైన విధంగా పెట్టడం, దానికి అవసరమైన ప్రాధాన్యతనివ్వడం జరుగుతుంది. ప్రజలకు ఏమీ తెలియకుండా ఉంటే అదంతా టెక్నికల్ వ్యవహారమనీ ఎవ్వరూ పట్టించుకోరు. దాని వలన కలిగే మేలు తెలియదు. అది జరుగదు. ప్రాధమిక వాస్తవం అయినటువంటి సమాచారానికి జీవితానికి ఉన్న సంబంధం ఏమిటి? ప్రభుత్వ నిర్వహణలో సమాచార సక్రమ యాజమాన్యం, వినియోగం ప్రజల జీవితాల్లో ఏ విధంగా మార్పు తేగలదో తెలుసుకోవాలి. ప్రజాపాలనలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగపు విలువ, పద్దతి, అవసరం, అగత్యం, సందర్భాలని మనందరం అర్ధం చేసుకోవాలి.<br /><br /><br />సమాచారాన్ని మనం ఈ విధంగా నిర్వచించుకోవచ్చు. ఏదైనా ఒక అస్థిత్వపు నగ్న వాస్తవికతను వాఖ్యానించడానికి, ఒక మాధ్యమం మీద నమోదుచేయడానికి, ఇతరులకు తెలియజెప్పడానికి వీలుగా దానికి భాష, సంకేత, లిపి, సంఖ్య, చిత్ర, ధ్వని రూపమివ్వడం.అస్థిత్వమంటే ఉదాహరణకు మనుషులు, భూమి, ఇల్లు, డబ్బు, వస్తువాహనాలు, కాలము మొదలైనవి. ఒక అస్థిత్వపు నగ్న వాస్తవికత అంటే దానికి సంబంధించిన ప్రాధమిక, ఇంద్రియగోచర విషయం. ఉన్నదానిని నేరుగా తెలుసుకోవడమన్న మాట. వాస్తవాన్ని వాఖ్యానించడం, నమోదు చేయడం అని కూడా అనుకోవచ్చు. ఉన్నదాన్ని ఉన్నట్లుగా చెప్పడం అంటే సత్యాన్ని చెప్పడమే. ఉన్నది లేనట్లుగా చెప్పడం, లేనిది ఉన్నట్లుగా చెప్పడమే అసత్యం లేదా అబద్దం అంటాము. వాస్తవంతో అంగీకరించే ప్రక్రియనే మనం సత్యం అని చెబుతాము. వాస్తవం అనేది వ్యాఖ్యానించబడే వస్తువుకు సంబంధించినది. అంగీకారము, సత్యము అనేవి తెలుసుకొనే వ్యక్తికి సంబంధించినవి. కాబట్టి మనం సరైన సమాచారాన్ని తెలుసుకొనే ప్రక్రియని సత్యాన్ని తెలుసుకోవడం అని కూడా చెప్పవచ్చు. ఆ విధంగా సమాచారానికి, ప్రాధమికి సత్యానికి సంబంధం ఉంటుంది. సమాచారాన్ని తెలుసుకొనే క్రమంలో, సందర్భంలో మాత్రమే దానికి విలువ ఏర్పడుతుంది. అవసరం లేనప్పుడు సమాచారం మనకు నాన్సెన్స్గా, న్యూసెన్స్గా, గందరగోళంగా కూడా కనపడుతుంది. వ్యక్తిగత స్థాయిలో జ్ఞానసముపార్జనకు, కార్యనిర్వహణకు ఇంద్రియస్ప్రుహ ఏవిధంగానైతే ఉపయోగపడుతుందో అదేవిధంగా వ్యవస్థ స్థాయిలో విధానాల రూపకల్పనకు, పథకాల అమలుకు సమాచారం ఉపయోగపడుతుంది.<br /><br /></strong><br /><br /><p><strong>మన ప్రభుత్వకార్యాలయాల్లో ఇటీవలికాలంలో కంప్యూటర్ల వినియోగం పెరిగింది. కానీ వాటితో సాధారణ టైప్మిషన్ కంటే కొద్దిగా ఎక్కువ ప్రయోజనాన్ని మాత్రమే పొందుతున్నారు. వాటిలో 90% మేరకు సమాచారపు సమగ్రతకు ఏ విధమైన హామీ లేని అప్లికేషన్లను మాత్రమే వాడుతున్నారు. ప్రణాళికాబద్దమైన డేటాబేస్లు, సాఫ్ట్వేర్లని ఇంకా ఉపయోగించడం లేదు. మామూలు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లాంటి అప్లికేషన్లను చూసి ఇంతే అనుకొంటాము. వీటిల్లో సమాచార సమగ్రతకు ఏ విధమైన పూచీ ఉండదు. కానీ ఒరాకిల్, సైబేస్, ఎస్క్యూయల్ సర్వర్, మెయిన్ ఫ్రేమ్స్ లాంటి రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టం మోడల్స్ని ఉపయోగించడం వలన సమాచారం సమగ్రంగా ఉంచవచ్చు, వ్యవహారాల్ని సక్రమంగా నడిచేట్టు చేయవచ్చు. తప్పుడు వ్యవహారాల్ని నిరోధించవచ్చు. ప్రణాళికాబద్దమైన డేటాబేస్లో ఏ చెత్తపడితే ఆ చెత్తని నింపితే ఊరుకోదు. రిజెక్ట్ చేస్తుంది. డేటాని పలు రకాలైన సమగ్రతా పరీక్షలు జరిపిన తర్వాత మాత్రమే నమోదును అనుమతిస్తుంది. డేటాబేస్లకి ప్రవేశయోగ్యతలు అంచెలంచెలుగా ఉంటాయి. ఎవరు పడితే వారు ఇష్టం వచ్చిన విధంగా మార్పుచేయడానికి వీలు ఉండదు. సాఫ్ట్వేర్ ప్రోగ్రాం చేసే వారికీ, ఉపయోగించే వారికి సంబంధం ఉండదు కాబట్టి రూల్స్ని అతిక్రమించే అవకాశం ఉండదు.</strong></p><br /><br /><p><strong>ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని మన వాడే పదానికి పరిమిత అర్ధ మాత్రమే ఉన్నది. నిజానికి దానిని పూర్తి రూపంలో ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ అని వాడాలి. ప్రసార సామర్ధ్యం వలన సమాచార సాంకేతిక పరిజ్ఙానపు ప్రయోజనాలు విస్త­­ృతమయినాయి. టెక్నాలజీ వినియోగంతో సాంప్రదాయ పరిపాలనా వ్యవస్థలోని అనేక పరిమితులను అధిగమించ వచ్చు. దాని వలన జరిగే మేలు అదే. ఉదాహరణకు మన ప్రభుత్వ వ్యవహారాలని సంవత్సరానికొకసారి ఆడిట్ జరుపుతారు. కానీ కంప్యూటర్లు ఉపయోగించినప్పుడు అవి ప్రతీ క్షణం, నిరంతరం లెక్కలు సరి చూస్తూనే ఉంటాయి. లెక్కలు సరిగ్గా నిబంధనలప్రకారం ఉంటేనే వ్యవహారాన్ని అనుమతిస్తాయి. అంటే కాల పరిమితిని అధిగమించినట్లు. </strong></p><br /><br /><br /><p><strong>అలాగే ఒక వ్యవహారాన్ని ఆమోదించడానికి వేరే ఎక్కడో దూరాలలో ఉన్న కార్యాలయాలు నిర్వహించే ప్రామాణిక సమాచారంతో పోల్చి చూడాల్సి వస్తుంది. సాధారణంగా ఆ సమాచార ధృవీకరణ పత్రాలను తెమ్మని పౌరులనే కోరతారు. దానికొరకు పౌరులు పడరాని తిప్పలు పడతారు. నెట్ వర్క్డ్ కంప్యూటర్ల ద్వారా ఎక్కడో దూరాలలో ఉన్న వేరే కార్యాలయాలు నిర్వహించే సమాచారాన్ని ఉన్నచోటికి తక్షణం రప్పించుకొని వ్యవహారాలని వెంటనే జరిగేట్లుగా చేయవచ్చు. ఇది దూరాల్ని అధిగమించడమన్నమాట. </strong></p><br /><br /><p><strong>కంప్యూటర్లతో అపారమైన, వేగవంతమైన, ఖచ్చితమైన గణన సామర్ధ్యం మనకు లభిస్తుంది. దానితో సమాచారాన్ని, సంఖ్యలని వేగంగా, ఖచ్చితంగా లెక్కించడం, ప్రాసెస్ చేయడం వీలవుతుంది. కంప్యూటర్లు అంకెల గణన మాత్రమే కాకుండా వివిధ అస్తిత్వాలని గుర్తించి వాటి మధ్యగల సంబంధాలను కూడా గణించి, కుదిర్చి, విశ్లేషించి, నిర్ధారించగలుగుతాయి. కంప్యూటర్ సహాయంతో వివిధ అస్థిత్వాల మధ్య సంబంధాల గణనం, వాటి మధ్య తార్కిక వ్యవహార ప్రక్రియలు ( లాజికల్ ఆపరేషన్స్ ) కూడా సాధ్యపడుతాయి. ఇది మానవ గణన సామర్ధాన్ని, ప్రాసెసింగ్ సామర్ధ్యాల పరిమితిని అధిగమించడం. </strong></p><br /><br /><p><strong>ఒక మాధ్యమంగా కాగితము జడమైనది. పరిమితమైనది. అధికారంలో ఉన్న వారి దయాదాక్షిణ్యాల మీదనే దాని మీద రాయబడిన సమాచారపు లభ్యత ఆధారపడి ఉంటుంది. రిజిస్టర్లలో రాసిన సమాచారాన్ని ఎవ్వరైనా బీరువాలో దాచి తాళం వేయాల్సిందే. కానీ డిజిటల్ రూపంలోకి మార్చబడిన ఏవిషయాన్నైనా కాంతి వేగంతో ప్రసారం చేసే వీలుంది. అందరికీ అన్ని చోట్లా తక్షణం కనపడే అవకాశం ఉంది. కంప్యూటర్ ఒక్క మాధ్యమం మాత్రమే కాదు. ఒక మాధ్యమం ఒక గణణ సాధనం, ఒక ప్రసార సాధనం. ఆ మూడింటి కన్వర్జన్సే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. విషయ ప్రమాణంగా కాగిత మాధ్యమం ఉన్నప్పుడు దానికి ఏ విధమైన కార్యకుశలత లేని కారణంగా దాని మీద రాసిన ఏ సమాచారమైనా దాని లాగే జడంగా ఉండిపోతుంది. కంప్యూటర్ మాధ్యమానికున్న కార్యనిర్వాహక సామర్ధ్యం వలన, ప్రసార సామర్ధ్యం వలన ఇతర ఎక్కడెక్కడో ఉన్న విషయాల గ్రహింపుతో వ్యవహారం నెఱుపగలుగుతుంది.<br /></strong></p><p><strong></strong></p><p><strong>కంప్యూటర్ డేటాబేస్లలో నమోదు చేయబడిన సమాచారం సర్వర్లలో భద్రంగా ఉంటూనే బయటివారు ఎక్కడినుండైనా ఇంటర్నెట్లో చూడగలిగే సదుపాయం ఉంది. డేటాబేస్లోని సమాచారాన్ని చూడగల అవకాశాన్ని మాత్రమే ఇచ్చి దాన్ని మార్చగలిగే అవకాశం లేకుండా చేయవచ్చు. ఈ విధంగా పరిపాలనలో పారదర్శకతని సాధించడానికి కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గొప్ప సాధనం అవుతుంది. అప్పుడు సమాచారహక్కు దబాయింపుగానో, దేబిరింపుగానో కాకుండా నిర్నిమిత్తంగా సాకారం పొందుతుంది. </strong></p><br /><br /><br /><p><strong>ప్రణాళికాబద్దమైన, సమగ్రమైన సమాచారం అందుబాటులో ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యవహారాలని ఆమోదించే ప్రక్రియని కంప్యూటర్లద్వారా ఆటోమేట్ చేయవచ్చు. దానిద్వారా అధికారుల నిర్ణయవిచక్షణను, పక్షపాతాలను బేరసారాలను నిరోధించవచ్చు. నిబంధనలకు తప్పుడు, అనుకూల అన్వయాలు కల్పించి అక్రమాలు జరిపే వారి పప్పులు ఉడకవు.</strong></p><br /><br /><br /><p><strong>మన పరిపాలనలో ఎప్పుడు ఏ కొత్త పథకము వచ్చినా దాని అవసరాలమేరకు మాత్రమే సర్వేలు చేసి సమాచారాన్ని సేకరిస్తుంటారు. ఒకదానికి సర్వేచేసి సేకరించిన సమాచారం ఇంకో సందర్భానికి పనికి రాక క్షేత్రస్థాయి ఉద్యోగుల శక్తి, వనరులు వృధా అవుతున్నాయి. కానీ ఐటిని వినియోగించి ప్రణాళికాబద్దంగా, సమగ్రంగా సేకరించిన సమాచారాన్ని ఎన్నిసార్లైనా పునర్వినియోగానికి అవకాశం ఉంటుంది. కార్యాలయాల్లో సమాచార వినిమయ ప్రక్రియల్ని కంప్యూటర్లతో సాధించి పౌరులకు మెరుగైన సేవల్ని అందించొచ్చు. క్షేత్రస్థాయి ఉద్యోగుల పని భారాన్ని తగ్గుతుంది. గంపెడంత సమాచారం, నిర్వహణా పనిభారంతో పనిచేసే క్షేత్రస్థాయి ఉద్యోగులు తమపని భారంతోనే ఊసురోమంటూ ఉద్యోగాలని ఈడుస్తుంటారు. రకరకాల సర్వేలు, రికార్డులు, రిజిస్టర్లు, లిస్టులు, ఫారాలతో కుస్తీలు పడుతుంటారు. వారికి తమ కార్యాలయ అంతర్గత పని భారమే ఎక్కువై పౌరుల సమస్యలు సావధానంగా విని పరిష్కరించే స్థితిలో లేరు. విసుక్కుంటారు. తీరిక లేదంటారు . రూల్స్ అడ్డం ఉన్నాయని చెబుతారు. ఐటిని ఉపయోగించడ ద్వారా వారికి ప్రజలతో మమేకమై వారి సమస్యలు విని అర్ధం చేసుకొని పరిష్కరించే తీరిక, వెసులుబాటు కలుగుతుంది</strong></p><p><strong></strong></p><p><strong></strong></p><p><strong>మన ప్రభుత్వాల ఇ-గవర్నమెంటు ప్రణాళికలు ఏ శాఖకాశాఖ తమ పరిధిలో, తమకు మాత్రమే అవసరమైన సమాచార యాజమాన్య, వ్యవహార పద్దతుల్ని అభివృద్ధి చేస్తున్నారు. కానీ నిజానికి చాలా శాఖలకి ఇతర శాఖలతో వ్యక్తులు, వనరుల ద్వారా సంబంధం ఉంటుంది. ప్రతీ శాఖలో ఈ వ్యక్తులే కదా తారసపడేది. ఒక శాఖ సమాచారం ఇంకొక శాఖకి కావల్సినప్పుడు సర్టిఫికేట్ల ద్వారానో, ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారానో తెప్పించు కొంటారు. అవి తెప్పించుకొని వ్యవహారం అమలు జరిగేటప్పటికి నెలలు, సంవత్సరాలు పడుతుంది. కాబట్టి అన్ని శాఖలకి సామాన్యమైన (కామన్) సమాచారాన్ని సమగ్రంగా సేకరించి డేటాబేస్ తయారు చేసుకోవాలి. ఉదాహరణకు పౌర సమాచారం, భూమి-స్తిరాస్థుల సమాచారం, వాహనాల సమాచారం, కంపెనీలు-సొసైటీల సమాచారం. ఆ సమాచారానికే ప్రామాణికత, మాన్యత కల్పించాలి. ఆ డేటాబేస్ లోని సమాచారం ఆధారంగా, దాన్ని సూచిస్తూ వ్యవహారాలు నడిచేటట్లుగా చట్టాలు మార్చుకోవాలి. పరిపాలనా ప్రక్రియల్ని పునర్మించాలి. సామాన్య ఉమ్మడి సమాచారంతో వివిధ శాఖల మధ్య సమన్వయం, శాఖాంతర సమాచార వినిమయం వీలవుతుంది. అవసరమైన మేరకు సంయుక్త కార్యనిర్వహణ కూడా వీలవుతుంది.</strong></p><br /><br /><br /><br /><p><strong>ఒకే పేర్లు గలవారు ఒకరి కంటే ఎక్కువ ఉండే అవకాశాలున్నాయి కాబట్టి గుర్తింపు కొరకు ప్రతీ వ్యక్తికీ నిర్దిష్టమైన, ఏకాంకితమైన నెంబరుని కేటాయించాలి. అన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో అదే నెంబరుని ఉపయోగించాలి. ఒక వ్యక్తికి ఓటరులిస్టులో ఒక నెంబరు, బ్యాంకు ఆకౌంటుకి ఒక నెంబరు, డ్రైవింగ్ లైసెన్స్కి ఒక నెంబరు, పాస్ పోర్టుకి ఒక నెంబరు, పాన్ నెంబరని ఇంకొకటి ఇలా ఏ శాఖకాశాఖ తమ పరిధుల్లోనే గుర్తింపులని కేటాయించడం వలన ఏ శాఖలో జరిగిన వ్యవహారం ఆ శాఖకే పరిమితమై వ్యవహార సమగ్రత లేకుండా పోతుంది. అక్రమాలకు అనేక అవకాశాలు ఉన్నాయి. అన్నిశాఖలూ ఒకే రకమైన గుర్తింపు విధానాన్ని అనుసరించినప్పుడు వ్యవహార సమగ్రత చేకూరుతుంది. ఆయా వ్యక్తుల ఆదాయ వ్యయాలు, పన్ను చెల్లింపులు, నేరసమాచారం, సంక్షేమ లబ్ది మొత్తాలని సమగ్రంగా అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.</strong></p><br /><br /><p><strong>పౌరుడు అతనికి వ్యక్తిగతంగా, సామాజికంగా ఉపయోగ పడే అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు, వాటి సమాచారం, లావాదేవీలని ప్రైవేటు ఇంటర్నెట్ కియోస్కుల ద్వారా చూడగలగాలి. సాధ్యమైనన్ని సరళమైన వ్యవహారాల్ని ప్రైవేట్ ఇంటర్ నెట్ కియోస్కుల ద్వారా జరగడానికి అనుమతించాలి. వివిధ ప్రభుత్వ సేవలకి దరఖాస్తులు ఆన్లైన్లో పెట్టుకోవడం, పెట్టుకొన్న దరఖాస్తులు ఏ స్థాయిలో ఉన్నాయో ఆన్లైన్లోనే తెలుసుకొనే సదుపాయం ఉండాలి.పౌరునికి ఒక పథకంలో ఒక సేవ మంజూరీ అయినప్పుడు ఆ సమాచారం కూడా కియోస్కులలో తెలుసుకోగలగాలి. ప్రతీ దానికి పౌరుడు ప్రభుత్వాధికారి దగ్గరికే వెళ్ళే అవసరం లేకుండా చేయాలి. ప్రభుత్వ కార్యాలయానికి తప్పనిసరైతే మాత్రమే పౌరుడు వెళ్ళాలి. ఇలా ఎక్కడో మండల కేంద్రములలోని కియోస్కులలో కాకుండా పౌరుడు తన గ్రామంలో సేవ పొందే అవకాశం ఉంటే మంచిదే. తన ఇంట్లోనే ఉండి చూసుకోగలిగితే ఇంకా మంచిది. కానీ మన దేశంలో ఉన్న మౌలిక పరిస్థితుల వలన, నిరక్షరాస్యత, భాషా సమస్యల కారణంగా మారు మూల గ్రామాలకి ఇంటర్నెట్ చేరుకోవడానికి ఇంకా సమయం పడుతుంది. ఈ లోపు మండల కేంద్రంలో లేదా పెద్ద, కూడలి గ్రామాల్లో ఈ సదుపాయాన్ని కల్పిస్తూ ఇ-గవర్నమెంటు ప్రోగ్రాములని డిజైన్ చేసుకోవాలి. </strong></p><br /><br /><br /><br /><p><strong>ఏ శాస్త్రంలోనైనా లేదా ఏ రంగంలోనైనా గణిత శాస్త్రవినియోగం మొదలైందంటే అది ఆ రంగంలో ఒక విప్లవాన్ని సృష్టిస్తుంది. గత ఐదారు శతాబ్దాలలో విజ్ఙాన శాస్త్రాల అభివృద్ది వెనుక ఉన్న కారణమిదే. గణితశాస్త్ర పద్దతి, క్రమత ఆయాశాస్త్రాలని ఉన్నతమైన, ఉత్క­­ృష్ట స్థాయికి తీసుకెళుతుంది. గణిత అన్వర్తన వలన ఆ శాస్త్రంలో, ఆ రంగంలో స్పష్టత, నిర్దిష్టతలు పెరుగుతాయి. తద్వారా క్రమంగా ఆ శాస్త్రం సత్యానికి చేరువౌతుంది. అది సత్యంగా పరిణమిస్తుంది. పరిపాలనలో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించడమంటే ప్రజలు, వనరులు, సంపదల మధ్యనున్న సంబంధాలలో గణిత శాస్త్ర క్రమత, పద్దతి, స్పష్టత, నిర్దిష్టతలను ఆవిష్కరించడమే. అప్పుడు వివిధ అస్తిత్వాల మధ్య చట్టాల్లో నిర్దేశించుకొన్నవిధంగా సంబంధాలుంటాయి. లావాదేవీలు ఖచ్చితత్వంతో అమలు అవుతాయి. </strong></p><p><strong></strong></p><p><strong>మన దేశంలోని ఇ-గవర్నమెంటు ప్రాజెక్టులలో అనుసంధానం, పరిపాలనా ప్రక్రియల పునర్నిర్మాణాలు పెద్ద సమస్యలుగా ఉన్నాయి . టెక్నాలజీది సమస్య కాదు. టెక్నాలజీ బాగా తెలిసిన వారికి పరిపాలన సరిగా తెలియక పోవడం, పరిపాలన తెలిసిన వారికి టెక్నాలజీ గురించి తెలియకపోవడం మన దగ్గర జరుగుతున్న విచిత్రం. ఈ ప్రాజెక్టుల రూపకల్పనలో పౌరునికి భాగస్వామ్యం పూర్తిగా లేక పోవడం కూడా ప్రాజెక్టులు విజయవంతం కాకపోవడానికి ఒక కారణం. చాలా ప్రాజెక్టులు ఒక్కరిద్దరు వ్యక్తుల కృషితో ఉత్సాహంతో రూపుదిద్దుకొని వారు ప్రక్కకు వెళ్ళగానే మూల పడుతున్నాయి. టెక్నాలజీని అందించే ప్రైవేటు సంస్థలు టెక్నాలజీకి అధిక ప్రాధాన్యతనిచ్చి అసలు పరిపాలనని మరుగున పడేస్తున్నాయి. ప్రైవేటు సంస్థ టెక్నాలజీని సప్లై చేసినంత వేగంగా పరిపాలనలోని పద్దతులు, సంక్లిష్టమైన నిబంధనలు మారవు. ప్రభుత్వాలు చట్టాల మార్పిడి ద్వారా ఆ పనిని చేసే వేగం చాలా తక్కువగా ఉంది. అందువలన మనదేశంలోని ప్రాజెక్టులు నత్త నడక నడుస్తున్నాయి. </strong></p><br /><br /><br /><p><strong>ఏ ఇ-గవర్నమెంటు సంకల్పం సఫలీకృతం కావాలన్నా ఏదో కొద్ది కొద్దిగా చేసుకొంటూ వెళితే ఫలితాలు ఏమాత్రం కనపడవు. దాన్ని పూర్తి రాజకీయ సంకల్పం, టెక్నాలజీ, పెట్టుబడి, మౌలికవసతులు, వ్యవస్థాగత సంస్కరణలు మొదలైన అంశాలన్నిటితో సంపూర్ణంగా చేస్తేనే ఫలితం ఉంటుంది. ఏ ఒక్కటి సరిగా లేకున్నా పెట్టిన పెట్టుబడి వృధా అవుతుంది. ఇది కూడా అనేక మాయోపాయాల్లో ఒకటి అని ప్రజలకు నమ్మకంలేకుండా పోతుంది. ఇ-గవర్నమెంటు ప్రాజెక్టులు సఫలీకృతం కావాలంటే దానికి ఉపయోగించిన టెక్నాలజీ ఒక్కటే సరిపోదు. టెక్నాలజీ ప్రభావం 20% ఉంటే పరిపాలనా ప్రక్రియల పునర్నిర్మాణం 35%, ప్రభుత్వ సంకల్పం, చట్టాలు, పద్దతుల సంస్కరణలు 45% ప్రభావాన్ని చూపుతాయి. </strong></p><br /><br /><br /><p><strong>చట్టాలలో, విధానాలలో లోపాలు ఉంటే ఐటిని ఉపయోగించి కూడా ప్రయోజనం ఉండదు. కానీ ఇప్పటికి ఉన్న చట్టాల అమలులో, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో ఐటిని ఉపయోగించడం వలన కలిగే ప్రయోజనాలు మాత్రం కాదనలేనివి. మనకు మంచి చట్టాలకు కొదువలేదు. కనీసం మనకున్న చట్టాలు అమలుకు నోచుకోవడమైనా ఒక పెద్ద ముందడుగే అవుతుంది. </strong></p><br /><br /><br /><p><strong>ఐటితో ప్రభుత్వాలు చూడగలిగే లెక్కల పరిధి పెరుగుతుంది. వనరులు, సంపద, డబ్బు, శ్రమ, కాలం వృధాగా లెక్కలేకుండా వినియోగంలోకి రాకుండా మరుగున పడిపోయే దురవస్థలోంచి బయట పడవచ్చు. అవి ఏ మూలలో, ఎంత కొద్ది మొత్తంలో ఉన్నప్పటికీ ప్రతిదీ లెక్కలోకి వచ్చి దాని స్వతఃసిద్ధమైన విలువను పొందుతుంది. సరైన ప్రణాళికతో నిర్మించే డేటాబేస్లతో వ్యక్తుల కదలికలని కనిపెట్టవచ్చు. తద్వారా నేరాలని కూడా అదుపుచేయవచ్చు. </strong></p><br /><br /><p><strong>సమాచారమైనా సత్యమైనా తెలియకుండా మరుగున పడి, మూయబడి ఉన్నంత కాలం దానికి విలువ చేకూరదు. అది జీవితంలో భాగం కాదు. అది దానిచుట్టూ ఉన్న పొరలు, మాయలు అన్నీ తొలగి బహిర్గతమైనప్పుడే విలువగా మారుతుంది. జీవితంలో భాగమౌతుంది. పారదర్శకత వలన పేదలు తమ వనరుల మీద హక్కులు కాపాడుకో గలుగుతారు. వారికి స్వావలంబన, స్వయం నిర్ణయాధికార శక్తి వస్తుంది. </strong></p><br /><br /><p><strong>కమ్యూనికేషన్ టెక్నాలజీ అంతిమ లక్ష్యము అందరినీ చేరడమే . అందరినీ చేరడమనే దాని లక్ష్యంలో అంతర్లీనంగా ఒక ప్రజాస్వామిక భావన ఉంది. ఇలాంటి టెక్నాలజీని ప్రజలపరం చేయకుండా కొన్ని వర్గాలే దాన్ని వినియోగించుకో గలగడం వలన అభివృద్ధి అసౌష్టవంగా తయారౌతుంది. ప్రభుత్వాలు ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తే పరిపాలన ప్రజలకు చేరువౌతుంది తద్వారా దానిలో ప్రజాస్వామికత కూడా పెరుగుతుంది. ఆర్ధిక అంతరాలని డిజిటల్ అంతరం ఇంకా ఎక్కువ చేస్తుంది. కాబట్టి పరిపాలనలో ఇ-గవర్నెన్స్ని ప్రవేశ పెట్టి అన్ని అంతరాలని తగ్గించాలి. దీని విలువని గుర్తించిన పరిపాలనా సంస్కరణల సంఘం ( అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమీషన్) ప్రభుత్వ పరిపాలనలో ఐటి వినియోగం పెంచాలని, అన్ని రకాల ప్రభుత్వ సేవలని ఆన్ లైన్లో అందించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రణాళికా సంఘం, రాష్ట్రాలు తమ ప్రణాళికా నిధులలో 3% ఈ దిశగా ఖర్చు చేయాలని నిబంధనలని విధించింది.</strong></p><br /><br /><br /><br /><p><strong>కంప్యూటర్లే మొత్తం పనిని చేస్తాయి, ఉద్యోగాలు పోతాయని గగ్గోలు పెట్టాల్సిన పని లేదు. అది లెక్కల్ని, వ్యవహారాల్ని మాత్రమే నడుపగలుగుతుంది. భౌతిక కార్యాలను, క్షేత్రస్థాయి పనుల్ని అది చేయలేదు.విషయ విశ్లేషణకు, వ్యవహారాల ఆమోదానికి ఇంతమంది, ఇన్ని అంచెలు అవసరం లేదు. విషయ సేకరణకు తగినంత మంది కావాలి. విషయ సేకరణ నమోదు అనేది ప్రజాస్వామ్యయుతంగా, ప్రజల భాగస్వామ్యంతో జరగాలి. కార్యాలయంలోపల జరిగే వ్యవహారం సాధ్యమైనంత మేరకు ఆటోమేట్ చేయాలి. ఉద్యోగులు క్షేత్రస్థాయిలో ప్రజలమధ్య పని చేయాలి. ప్రజలతో అరమరికలు లేకుండా కలిసిపోయి వారికి భాగస్వామ్యాన్ని కల్పించాలి. దానికి సరిపోను క్షేత్రస్థాయి ఉద్యోగులు ఉండాలి. అలా చేయడానికి సరిపోను ఉద్యోగాల్ని సృష్టించాలి. ఎప్పడు ఏ ప్రభుత్వంలో చూసినా క్షేత్రస్థాయిలో చాలా ఖాళీలు ఉంటాయి. బాసుల పోస్టులు ఎప్పుడూ ఖాళీగా ఉండవు మరి. కాబట్టి ఆఫీసులో వ్యవహారాలు అనుమతించడం కొరకు ఈ బాసులు, ఇన్ని అంచెలు అవసరం లేదు. వ్యవహారానికి కాలడ్డం పెట్టే పనికొరకు ఉద్యోగులు, ఉద్యోగాలు ఉండకూడదు. కంప్యూటర్ల వినియోగంతో చాలా రకాల కొత్త ఉద్యోగాలు సృష్టింపబడతాయి. హార్డ్వేర్ నిపుణులు, నెట్వర్కర్లు, ప్రోగ్రామర్స్, డేటా అడ్మినిస్ట్రేటర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ లాంటి ఎన్నో రకాల క్రొత్త ఉద్యోగావకాశాలు వస్తాయి.</strong></p><br /><br /><br /><br /><p><strong>ప్రభుత్వాలు ఇ-గవర్నమెంటుకి మారడం ఇప్పుడు పూర్తిగా రాజకీయాల దయాదాక్షిణ్యాలమీద ఆధారపడి లేదు. దానికి గ్లోబలైజేషన్, అంతర్జాతీయ సమాజపు వత్తిడి కూడా తోడై ఉన్నది. ప్రపంచ బ్యాంకు మన నేషనల్ ఇ-గనర్నమెంటు యాక్షన్ ప్లాన్కి అప్పు అందిస్తామని ముందుకు రావడంలోని భావమదే. ఐ.టి. కంపెనీల వ్యాపార ఒత్తిడి కూడా ప్రభుత్వాల మీద రానురాను పెరుగుతూనే ఉంటుంది</strong></p><p><strong></strong></p><p><strong>ఈ సమాచార విప్లవం ఆపినా ఆగేది కాదు. మొదలు వ్యాపార సంస్థలన్నీ తమకు తాముగా వ్యవహారాలు నడుపుకోవడం కొరకు ఐటిని ఉపయోగిస్తూ ఉన్నత స్థాయి వ్యవస్థలుగా తయారౌతాయి.ప్రభుత్వాలకు తమ ప్రజలందరినీ, వారి అవసరాల్నీ గుర్తించాలన్న స్ప­­ృహ లేకున్నా వ్యాపారస్తునికి తన ఖాతాదారులందరినీ గుర్తించాల్సిన అవసరం ఉంది. అవి తమ ఖాతాదారుల్ని అంటే ప్రజల్ని కూడా వారి వ్యవస్థలో భాగస్వాములుగా చేసుకొంటాయి. ప్రజలు ఆ వ్యవస్థలకు, వ్యవహార పద్దతులకు అలవాటు పడతారు. రాజకీయ ప్రమేయం అవసరం లేకుండా ఒక నిర్ధిష్టమైన గాడిలో నడిచేట్లుగా వ్యవస్థ పరిణమిస్తుంది. దీంట్లో వ్యాపార ప్రయోజనం, లాభం, స్వార్ధం ఉన్నాయని ఎవ్వరం ఎంత మొత్తుకున్నా ఆగేది కాదు. </strong></p><br /><br /><br /><br /><p><strong>నేడు మనకు అందరానిదిగా కనపడుతున్న టెక్నాలజీ అతి త్వరలోనే చేరువ కావడం ఈ కాలంలో మనకు తరచుగా జరిగే అనుభవం. సెల్ఫోన్ల విస్తరణ దానికి తాజా ఉదాహరణ. కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలు కూడా మారుమూల ప్రాంతాలకి చేరేరోజు దగ్గరలోనే ఉంది. కాబట్టి ప్రారంభంలో ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మొదలు పారిశ్రామిక- వ్యాపార రంగాన్ని, బ్యాంకుల్ని, దేశ ఆర్ధిక రంగాన్ని ఒక్కొక్కదాన్ని చక్కబరుస్తూ ముందుకు సాగుతున్నది. అదే క్రమంలో ప్రజా పరిపాలనని కూడా చక్కబరిచే కార్యక్రమం మొదలౌతుంది. అలా చేయాల్సి అవసరం కూడా చాలా ఉంది. ఐక్యరాజ్యసమితి కూడా ప్రజలకు మంచి పరిపాలనని అందించే మార్గంగా ఇ-గవర్నెన్స్ని గుర్తించి వివిధ దేశాల ప్రభుత్వాలని ఆ దిశగా వత్తిడి చేస్తున్నది. వీటన్నిటి నేపధ్యంలో అందరూ ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించాల్సిన అవసరాన్ని, సందర్భాన్ని, విలువని గుర్తించాలి.ప్రగతిశీలురైన వ్యక్తులు, మేధావులు, సాంకేతిక నిపుణులు, నాయకులు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఈ విషయమై ఇంకా లోతుగా చర్చించి దీన్ని ఒక ప్రాధమ్య అంశంగా గుర్తించాలి. ప్రభుత్వాల్ని ఆ దిశగా డిమాండ్ చేయాలి. ప్రభుత్వాల ఇ-గవర్నమెంటు పథకాల అమలుని అర్ధం చేసుకొంటూ, ఒక కంట కనిపెడుతూ అందరం స్వాగతించాలి. </strong></p><br /><br /><br /><p><strong></strong></p><br /><br /><p>ఈ వ్యాసం పూర్తి రూపంలో (120 పేజీలు) ప్రజాపాలనలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే పుస్తకరూపంలో ఉంది. ఎమెస్కో బుక్స్ వారు ప్రచురించారు. తేదీ 07-05-2008 నాడు ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ గౌరవనీయులు శ్రీ కె. ఆర్. సురేశ్ రెడ్డి గారు హైదరాబాద్ రవీంద్రభారతిలో పుస్తకాన్ని ఆవిష్కరించారు. </p><br /><br /><br /><br /><p></p><br /><br /><br /><br /><p></p>Anonymoushttp://www.blogger.com/profile/01957011850862149853noreply@blogger.com5